Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆక‌ట్టుకుంటున్న బీటింగ్ రీట్రీట్ రిహార్సిల్స్‌… ఒకేసారి వెయ్యి డ్రోన్ల‌తో…
      #జాతీయం

      ఆక‌ట్టుకుంటున్న బీటింగ్ రీట్రీట్ రిహార్సిల్స్‌… ఒకేసారి వెయ్యి డ్రోన్ల‌తో…

      73 వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సిద్దం అవుతున్న‌ది. ఈనెల 29 వ తేదీన బీటింగ్ రీట్రీట్‌తో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ముగుస్తాయి. అయితే, ఈసారి బీటింగ్ రీట్రీట్ వేడుక‌ల కోసం ప్ర‌త్యేకంగా డ్రోన్ లు ఆక‌ట్టుకోబోతున్నాయి. సుమారు వెయ్యి డ్రోన్‌లు ఈ వేడుక‌ల‌లో పాల్గొంటున్నాయి. వీటికి ప్ర‌త్యేకంగా అమ‌ర్చిన లేజ‌ర్ లైటింగ్ ద్వారా లేజ‌ర్ షోను నిర్వ‌హించ‌నున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్వ‌దేశీ టెక్నాల‌జీతో డ్రోన్ స‌హాయంతో ఇలా లేజ‌ర్‌షోను నిర్వ‌హిస్తున్నారు.…
    • ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు
      #జాతీయం

      ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు

      ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్ష‌న్ పెడుతూనే ఉంది.. ఇక‌, భార‌త్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ త‌ర్వాత క‌రోనా థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వంద‌లు, వేలు.. ల‌క్ష‌లు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ స‌మ‌యంలో.. ఊర‌ట క‌లిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వ‌హించిన తాజా అధ్య‌య‌నం.. ఒమిక్రాన్‌ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్‌ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగ‌ల‌ద‌ని ప్ర‌క‌టించింది. Read Also: ఆర్​ఆర్​ఆర్​, రాధేశ్యామ్…
    • బాలుడి కథ సుఖాంతం…భారత సైన్యానికి అప్పగించిన చైనా
      #జాతీయం

      బాలుడి కథ సుఖాంతం…భారత సైన్యానికి అప్పగించిన చైనా

      అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల…
    • ఇండియా క‌రోనా అప్‌డేట్:  ఈరోజు కేసులు ఎన్నంటే..?
      #జాతీయం

      ఇండియా క‌రోనా అప్‌డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే..?

      ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 2,86,384 కేసులు న‌మోద‌వ్వ‌గా, 573 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 3,06,357 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రిక‌వ‌రీ కేసులు కాస్త పెర‌గ‌డం ఊట‌ర‌నిచ్చేవిష‌యం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేష‌న్…
    • ఈ రైడ్ యాప్స్ వాడుతున్నారా? మీ గుట్టు మొత్తం..!
      #బిజినెస్‌

      ఈ రైడ్ యాప్స్ వాడుతున్నారా? మీ గుట్టు మొత్తం..!

      ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ఇప్పుడు సొంత వాహ‌నం అవ‌స‌ర‌మే లేదు.. న‌చ్చిన రైడ్ యాప్‌ను మొబైల్‌లో డౌలేడ్ చేసుకుని.. బైక్‌, ఆటో, కారు.. ఇలా ఏది బుక్ చేసుకున్నా.. మీరు ఉన్న‌చోటికే వ‌చ్చి పిక‌ప్ చేసుకుని.. గ‌మ్య‌స్థానానికి చేర్చుతున్నాయి.. క్ర‌మంగా.. ఉబెర్, ఓలా, రాపిడో.. వంటి యాప్స్ తెగ వాడేస్తూ.. గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు.. ఇది ముఖ్యంగా సిటీలో ఎక్కువ‌గా జ‌రుగుతోంది.. అయితే, ఈ యాప్స్ ఎక్కువ‌గా వాడుతుంటే మాత్రం.. ఇప్ప‌టికే మీ స‌మాచారం మొత్తం వారి గుప్పిట్లో ఉన్న‌ట్టే..…
    • శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గ‌నున్న వ్యాక్సిన్ ధ‌ర‌లు..!
      #జాతీయం

      శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గ‌నున్న వ్యాక్సిన్ ధ‌ర‌లు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్.. తాజా గ‌ణాంకాల ప్రకారం కూడా ఒమిక్రాన్ బారిన‌ప‌డి ప‌రిస్థితి సీరియ‌స్‌గా అయిన‌వారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.. అంటే.. వ్యాక్సిన్ రోగ నిరోధ‌క శ‌క్తిని ఏ స్థాయిలో పెంచుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.. ఇక‌, కోవిడ్‌పై పోరాటంలో భాగంగా.. మొద‌ట దేశీయంగా త‌యారైన రెండో వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ‌మే కొని వాటిని రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంది.. మ‌రికొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు, సంస్థ‌ల‌కు…
    • అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
      #అంతర్జాతీయం

      అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

      ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే…
    • భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: క్రిస్ గేల్
      #క్రీడలు

      భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: క్రిస్ గేల్

      73 వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తనకు మెస్సేజ్ పంపించినట్టు తెలిపాడు. ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. ‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెస్సేజ్ చూసి నిద్ర లేచాను. Read Also: పుజారా, రహానెలకు షాక్… కాంట్రాక్ట్…
    • దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?
      #జాతీయం

      దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?

      భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…
    • ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
      #జాతీయం

      ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

      భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.…
    ←1…503504505506507…619→

తాజావార్తలు

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..

  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!

  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions