Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • దేశంలో అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ ఎక్క‌డుందో తెలుసా?
      #బిజినెస్‌

      దేశంలో అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ ఎక్క‌డుందో తెలుసా?

      దేశంలో ఎల‌క్ట్రిక్ కార్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. టూ వీల‌ర్స్‌తో పాటు కార్ల‌ను కూడా ఇండియాలో త‌యారు చేస్తున్నారు. ఇప్ప‌టికే టాటా మొద‌లు అనేక కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఎల‌క్ట్రిక్ కార్ల వినియోగంలో కీల‌క‌మైనది బ్యాట‌రీ ఛార్జింగ్‌. ఛార్జింగ్‌కు ఎక్కువ‌స‌మ‌యం తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల మాదిరిగానే దేశంలో ఎల‌క్ట్రిక్ రీఛార్జ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. మీడియం ఛార్జింగ్ నుంచి హైస్పీడ్ ఛార్జింగ్ ల వ‌ర‌కు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్ వ‌ద్ద నేష‌న‌ల్ హైవే ఫ‌ర్…
    • కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు
      #జాతీయం

      కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు

      కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
    • సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
      #బిజినెస్‌

      సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు

      రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
    • 75 శాతం మంది పెద్ద‌ల‌కు వ్యాక్సినేష‌న్‌.. ప్ర‌ధాని అభినంద‌న‌లు..
      #జాతీయం

      75 శాతం మంది పెద్ద‌ల‌కు వ్యాక్సినేష‌న్‌.. ప్ర‌ధాని అభినంద‌న‌లు..

      భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పౌరుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు స‌హ‌క‌రించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న అంద‌రికీ ఇది గ‌ర్వ‌కార‌ణం అంటూ ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు…
    • భార‌త్ కోవిడ్ అప్‌డేట్‌.. తాజా కేసులు ఎన్నంటే..?
      #జాతీయం

      భార‌త్ కోవిడ్ అప్‌డేట్‌.. తాజా కేసులు ఎన్నంటే..?

      భార‌త్‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దేశ‌వ్యాప్తంగా తాజాగా 2.34 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ్యాప్తంగా 2,34,281 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో 893 మంది క‌రోనా బాధితులు క‌న్నుమూశారు.. ఇదే స‌మ‌యంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌స్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో…
    • ఔను ..భార‌త్ పెగాసిస్ కొనుగోలు చేసింది!
      #Top Story

      ఔను ..భార‌త్ పెగాసిస్ కొనుగోలు చేసింది!

      క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వంద‌ల‌క కోట్ల డాల‌ర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచ‌లాన‌త్మ‌క క‌థ‌నం ప్ర‌చురించింది. ‘ ద బాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భార‌త్‌లో మ‌రోసారి పెగాసిస్ అంశం ప్ర‌ధాన వార్త‌గా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
    • ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఆ దేశం… ఇక నిబంధ‌న‌లు లేవు..!
      #అంతర్జాతీయం

      ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఆ దేశం… ఇక నిబంధ‌న‌లు లేవు..!

      క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆయా దేశాలు ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ వ‌స్తున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా స‌ర్కార్.. భార‌త్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్‌/యూరప్‌/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసుకుంది కెన‌డా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్ష‌ల బాట‌ప‌ట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్ర‌యాణికుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాయి.. ఇదే స‌మ‌యంలో.. కెన‌డా కూడా ఆంక్ష‌లు విధించి.. ఆ…
    • భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…
      #జాతీయం

      భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 2,35,532 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, 871 మంది క‌రోనాతో మృతి చెందారు. క‌రోనా కేసులు త‌గ్గుతుంటే, మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. క‌రోనా కొత్త కేసుల కంటే రిక‌వ‌రీ కేసులు భారీగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రోజుక‌వారీ క‌రోనా పాజిటివిటీ రేటు…
    • దేశంలో పెరిగిపోత‌న్న సెకండ్ హ్యాండ్ మొబైల్ వ్యాపారం… ఒక్క ఏడాదిలో…
      #బిజినెస్‌

      దేశంలో పెరిగిపోత‌న్న సెకండ్ హ్యాండ్ మొబైల్ వ్యాపారం… ఒక్క ఏడాదిలో…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతున్న‌ది. సెకండ్ హ్యాండ్ కార్ల‌కు ఏ విధంగా డిమాండ్ ఏర్ప‌డిందో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతున్న‌ది. ఇండియా సెల్యూలార్ అండ్ ఎల‌క్ట్రానిక్ అసోసియేష‌న్ లెక్క‌ల ప్ర‌కారం 2021లో 2.50 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైళ్లు ఇండియా మార్కెట్లో అమ్ముడ‌య్యాయి. దీని విలువ 2.3 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. 2019 నుంచి 21 వ‌ర‌కు సెకండ్ హ్యాండ్ మొబైళ్ల వ్యాపారంలో…
    • ఫిలిప్పిన్స్‌కు బ్ర‌హ్మోస్  క్షిప‌ణులు…డీల్ విలువ ఎంతంటే…
      #జాతీయం

      ఫిలిప్పిన్స్‌కు బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు…డీల్ విలువ ఎంతంటే…

      ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ది. ప్ర‌పంచంలో దిగుమ‌తుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్న‌ది. అయితే, ఆత్మ‌నిర్భ‌ర్‌లో భాగంగా ఇప్పుడు దేశంలో త‌యారైన ఆయుధాల‌ను ఎగుమ‌తి చేసేందుకు సిద్ధం అవుతున్న‌ది. దేశంలో త‌యారైన బ్ర‌హ్మోస్ క్షిప‌ణుల‌ను ఫిలిప్పిన్స్‌కు ఎగుమ‌తి చేసేందుకు ఒప్ప‌దం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియ‌న్ డాల‌ర్లు. ఫిలిప్పిన్స్ ర‌క్ష‌ణ‌శాఖ ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ ఆదేశ ర‌క్ష‌ణ‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే ఇండియా బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు ఫిలిప్పిన్స్‌కు ఎగుమ‌తికానున్నాయి. క్షిప‌ణుల‌తో…
    ←1…499500501502503…616→

తాజావార్తలు

  • Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions