Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఉంది: జేసన్‌ హోల్డర్‌
      #క్రీడలు

      స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఉంది: జేసన్‌ హోల్డర్‌

      స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ అన్నారు. ఇటీవల ఐర్లాండ్‌ చేతిలో ఓడినా ఇంగ్లాండ్‌ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలోని వెస్టిండీస్‌ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
    • 2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్ర‌తిగంట‌కు…
      #బిజినెస్‌

      2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్ర‌తిగంట‌కు…

      గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోయాయి. చిప్‌ల కొర‌త‌తో కార్ల కంపెనీలు ఉత్ప‌త్తి తగ్గిపోయింది. సుమారు 7 ల‌క్ష‌ల కార్లను ఇంకా డెలివ‌రీ చేయాల్సి ఉన్న‌ది. అయితే, చిప్‌ల కొర‌త వేధిస్తున్న‌ప్ప‌టికీ స్మార్ట్ ఫోన్ అమ్మ‌కాలు మూడు పుప్వులు ఆరు కాయ‌లుగా సాగింది. 2020ని మించి అమ్మ‌కాలు జ‌రిగాయి. 2021లో భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాలు 38…
    • దేశంలో భారీగా పెరిగిన సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త‌… ప‌డిపోయిన కార్ల అమ్మ‌కాలు…
      #బిజినెస్‌

      దేశంలో భారీగా పెరిగిన సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త‌… ప‌డిపోయిన కార్ల అమ్మ‌కాలు…

      క‌రోనా కార‌ణంగా సెమీకండ‌క్ట‌ర్ల దిగుమ‌తి త‌గ్గిపోయింది. కార్ల త‌యారీలో సెమీకండ‌క్ట‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తాయి. సెమీ కండ‌క్టర్ల కొర‌త కార‌ణంగా కార్ల అమ్మ‌కాలు భారీగా త‌గ్గిపోయిన‌ట్టు కేంద్ర ఆర్థిక‌శాఖ స‌ర్వే తెలియ‌జేసింది. సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త కార‌ణంగా 2021 డిసెంబ‌ర్ నాటికి సుమారు 7 ల‌క్ష‌ల కార్ల‌ను అనుకున్న స‌మ‌యానికి కార్ల‌కంపెనీలు డెలివ‌రీ చేయ‌లేక‌పోయాయ‌ని కేంద్రం తెలియ‌జేసింది. 2021లో వాహ‌నాల డెలివ‌రీ స‌మ‌యం 14 వారాల‌కు చేరింద‌ని కేంద్ర ఆర్థిక స‌ర్వేలో పేర్కొన్న‌ది. 2021 డిసెంబ‌ర్ నెల‌లో 2,19,421…
    • దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా ఈవీ…
      #బిజినెస్‌

      దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా ఈవీ…

      దేశీయ కార్ల దిగ్గ‌జం టాటా అమ్మకాల్లో దూసుకుపోతున్న‌ది. డీజిల్‌, పెట్రోల్ కార్ల‌తో పాటుగా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కూడా టాటా కంపెనీ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ఈవీ కార్ల‌కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టాటా కంపెనీ మొద‌ట నెక్సాన్ పేరుతో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేసింది. 30.2 కెడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీతో ఈ కార్లు న‌డుస్తున్నాయి. బ్యాట‌రీని ఒక‌సారి రీఛార్జ్ చేస్తు 312 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. డీసీ ఫాస్ట్ రీఛార్జ్ తో ఛార్జింగ్ చేస్తే గంట‌లో 80 శాతం…
    • రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…
      #జాతీయం

      రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…

      రేప‌టి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 31 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభ‌య‌స‌భ‌ల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం ప్ర‌తుల‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం త‌రువాత లోక్‌స‌భ స‌మావేశం కాబోతున్న‌ది. రేపు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు రాజ్య‌స‌భ స‌మావేశం అవుతంది. తీర్మానం ఆమోదించేందుకు ఉభ‌య‌స‌భ‌ల్లో చ‌ర్చ‌ను నిర్వ‌హిస్తారు. పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాల‌ను మొత్తం 29 రోజుల‌పాటు నిర్వ‌హించ‌నున్నారు. రెండు విడ‌త‌ల్లో ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి.…
    • స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్‌లో తొలికేసు… ఇప్పుడు…
      #జాతీయం

      స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్‌లో తొలికేసు… ఇప్పుడు…

      స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్ లో క‌రోనా తొలికేసు న‌మోదైంది. రెండేళ్ల కాలంలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. క‌రోనా తొలికేసు న‌మోదైన‌పుడు దేశంలో తెలియ‌ని భ‌యం నెల‌కొన్న‌ది. క‌రోనా కేసులు న‌మోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు స‌రైన కిట్లు, వ్యాక్సిన్లు అప్ప‌ట్లో అందుబాటులో లేవు. దీంతో క‌రోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్న‌ది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 4 ల‌క్ష‌ల 94 వేల…
    • రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం:  ఉప‌యోగంలేని బోగీల‌తో…
      #వైరల్ న్యూస్

      రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం: ఉప‌యోగంలేని బోగీల‌తో…

      రైల్వేశాఖలో ఉప‌యోగంలో లేని పాత బోగీల సంఖ్య పేరుకుపోతున్నాయి. పాత రైల్వే బోగీల‌ను వినియోగించేందుకు రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉప‌యోగం లేని బోగీల‌ను రెస్టారెంట్లుగా మార్చాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యం దీసుకుంది. పాత బోగీల‌కు రంగులు వేసి రెస్టారెంట్లుగా మార్చే ప్ర‌క్ర‌యను చేప‌ట్టింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో పాత రైల్వే బోగీల‌ను మొద‌ట‌గా రెస్టారెంట్‌గా మార్చింది. ఈ బోగీ రెస్టారెంట్ ఆక‌ట్టుకోవడంతో రైల్వేశాఖ మ‌రికొన్ని రైల్వే బోగీల‌ను రెస్టారెంట్‌లుగా మార్చాల‌ను నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఈ బోగీకి సంబంధించిన…
    • దేశంలో అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ ఎక్క‌డుందో తెలుసా?
      #బిజినెస్‌

      దేశంలో అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ ఎక్క‌డుందో తెలుసా?

      దేశంలో ఎల‌క్ట్రిక్ కార్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. టూ వీల‌ర్స్‌తో పాటు కార్ల‌ను కూడా ఇండియాలో త‌యారు చేస్తున్నారు. ఇప్ప‌టికే టాటా మొద‌లు అనేక కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఎల‌క్ట్రిక్ కార్ల వినియోగంలో కీల‌క‌మైనది బ్యాట‌రీ ఛార్జింగ్‌. ఛార్జింగ్‌కు ఎక్కువ‌స‌మ‌యం తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల మాదిరిగానే దేశంలో ఎల‌క్ట్రిక్ రీఛార్జ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. మీడియం ఛార్జింగ్ నుంచి హైస్పీడ్ ఛార్జింగ్ ల వ‌ర‌కు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్ వ‌ద్ద నేష‌న‌ల్ హైవే ఫ‌ర్…
    • కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు
      #జాతీయం

      కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు

      కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
    • సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
      #బిజినెస్‌

      సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు

      రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
    ←1…501502503504505…619→

తాజావార్తలు

  • JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..

  • PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions