Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • 1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య
      #అంతర్జాతీయం

      1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య

      క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపించింది.. కోవిడ్ విజృంభ‌ణ‌తో రెగ్యుల‌ర్‌గా న‌డిచే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో.. విదేశీ ప‌ర్య‌ట‌కుల‌పై ఆ ప్ర‌భావం స్ప‌ష్టం క‌నిపింది.. సింగ‌పూర్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా త‌గ్గిపోయింది.. 2021లో సింగపూర్‌ను సందర్శించిన భారత పర్యాటకుల సంఖ్య భారీగా త‌గ్గిన‌ట్టు ఆ దేశం విడుద‌ల చేసిన నివేదిక చెబుతోంది.. Read Also: ఏపీ కోవిడ్ అప్‌డేట్‌.. ఈ రోజు ఎన్నికేసులంటే..? 2021 ఏడాదిలో తమ దేశంలో పర్యటించిన విదేశీ…
    • నార్మల్ పాస్ పోర్ట్ లకు స్వస్తి..ఇక చిప్ పాస్ పోర్ట్
      #ఆంధ్రప్రదేశ్

      నార్మల్ పాస్ పోర్ట్ లకు స్వస్తి..ఇక చిప్ పాస్ పోర్ట్

      కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. పాస్ పోర్ట్ లన్నీ ఇకపై మైక్రో చిప్ ద్వారా వుండనున్నాయి. పౌరులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇందులోనే వుంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేకుండా మైక్రో చిప్ లు తయారుచేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. ఈ-పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా…
    • దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్

      దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం…
    • స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఉంది: జేసన్‌ హోల్డర్‌
      #క్రీడలు

      స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఉంది: జేసన్‌ హోల్డర్‌

      స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ అన్నారు. ఇటీవల ఐర్లాండ్‌ చేతిలో ఓడినా ఇంగ్లాండ్‌ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలోని వెస్టిండీస్‌ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
    • 2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్ర‌తిగంట‌కు…
      #బిజినెస్‌

      2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్ర‌తిగంట‌కు…

      గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోయాయి. చిప్‌ల కొర‌త‌తో కార్ల కంపెనీలు ఉత్ప‌త్తి తగ్గిపోయింది. సుమారు 7 ల‌క్ష‌ల కార్లను ఇంకా డెలివ‌రీ చేయాల్సి ఉన్న‌ది. అయితే, చిప్‌ల కొర‌త వేధిస్తున్న‌ప్ప‌టికీ స్మార్ట్ ఫోన్ అమ్మ‌కాలు మూడు పుప్వులు ఆరు కాయ‌లుగా సాగింది. 2020ని మించి అమ్మ‌కాలు జ‌రిగాయి. 2021లో భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాలు 38…
    • దేశంలో భారీగా పెరిగిన సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త‌… ప‌డిపోయిన కార్ల అమ్మ‌కాలు…
      #బిజినెస్‌

      దేశంలో భారీగా పెరిగిన సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త‌… ప‌డిపోయిన కార్ల అమ్మ‌కాలు…

      క‌రోనా కార‌ణంగా సెమీకండ‌క్ట‌ర్ల దిగుమ‌తి త‌గ్గిపోయింది. కార్ల త‌యారీలో సెమీకండ‌క్ట‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తాయి. సెమీ కండ‌క్టర్ల కొర‌త కార‌ణంగా కార్ల అమ్మ‌కాలు భారీగా త‌గ్గిపోయిన‌ట్టు కేంద్ర ఆర్థిక‌శాఖ స‌ర్వే తెలియ‌జేసింది. సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త కార‌ణంగా 2021 డిసెంబ‌ర్ నాటికి సుమారు 7 ల‌క్ష‌ల కార్ల‌ను అనుకున్న స‌మ‌యానికి కార్ల‌కంపెనీలు డెలివ‌రీ చేయ‌లేక‌పోయాయ‌ని కేంద్రం తెలియ‌జేసింది. 2021లో వాహ‌నాల డెలివ‌రీ స‌మ‌యం 14 వారాల‌కు చేరింద‌ని కేంద్ర ఆర్థిక స‌ర్వేలో పేర్కొన్న‌ది. 2021 డిసెంబ‌ర్ నెల‌లో 2,19,421…
    • దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా ఈవీ…
      #బిజినెస్‌

      దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా ఈవీ…

      దేశీయ కార్ల దిగ్గ‌జం టాటా అమ్మకాల్లో దూసుకుపోతున్న‌ది. డీజిల్‌, పెట్రోల్ కార్ల‌తో పాటుగా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కూడా టాటా కంపెనీ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ఈవీ కార్ల‌కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టాటా కంపెనీ మొద‌ట నెక్సాన్ పేరుతో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేసింది. 30.2 కెడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీతో ఈ కార్లు న‌డుస్తున్నాయి. బ్యాట‌రీని ఒక‌సారి రీఛార్జ్ చేస్తు 312 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. డీసీ ఫాస్ట్ రీఛార్జ్ తో ఛార్జింగ్ చేస్తే గంట‌లో 80 శాతం…
    • రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…
      #జాతీయం

      రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…

      రేప‌టి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 31 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభ‌య‌స‌భ‌ల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం ప్ర‌తుల‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం త‌రువాత లోక్‌స‌భ స‌మావేశం కాబోతున్న‌ది. రేపు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు రాజ్య‌స‌భ స‌మావేశం అవుతంది. తీర్మానం ఆమోదించేందుకు ఉభ‌య‌స‌భ‌ల్లో చ‌ర్చ‌ను నిర్వ‌హిస్తారు. పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాల‌ను మొత్తం 29 రోజుల‌పాటు నిర్వ‌హించ‌నున్నారు. రెండు విడ‌త‌ల్లో ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి.…
    • స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్‌లో తొలికేసు… ఇప్పుడు…
      #జాతీయం

      స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్‌లో తొలికేసు… ఇప్పుడు…

      స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్ లో క‌రోనా తొలికేసు న‌మోదైంది. రెండేళ్ల కాలంలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. క‌రోనా తొలికేసు న‌మోదైన‌పుడు దేశంలో తెలియ‌ని భ‌యం నెల‌కొన్న‌ది. క‌రోనా కేసులు న‌మోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు స‌రైన కిట్లు, వ్యాక్సిన్లు అప్ప‌ట్లో అందుబాటులో లేవు. దీంతో క‌రోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్న‌ది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 4 ల‌క్ష‌ల 94 వేల…
    • రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం:  ఉప‌యోగంలేని బోగీల‌తో…
      #వైరల్ న్యూస్

      రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం: ఉప‌యోగంలేని బోగీల‌తో…

      రైల్వేశాఖలో ఉప‌యోగంలో లేని పాత బోగీల సంఖ్య పేరుకుపోతున్నాయి. పాత రైల్వే బోగీల‌ను వినియోగించేందుకు రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉప‌యోగం లేని బోగీల‌ను రెస్టారెంట్లుగా మార్చాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యం దీసుకుంది. పాత బోగీల‌కు రంగులు వేసి రెస్టారెంట్లుగా మార్చే ప్ర‌క్ర‌యను చేప‌ట్టింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో పాత రైల్వే బోగీల‌ను మొద‌ట‌గా రెస్టారెంట్‌గా మార్చింది. ఈ బోగీ రెస్టారెంట్ ఆక‌ట్టుకోవడంతో రైల్వేశాఖ మ‌రికొన్ని రైల్వే బోగీల‌ను రెస్టారెంట్‌లుగా మార్చాల‌ను నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఈ బోగీకి సంబంధించిన…
    ←1…498499500501502…616→

తాజావార్తలు

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!

  • Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!

  • US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!

  • Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions