Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • పోరాడండి.. ట్రోఫీ గెలవండి: భారత కుర్రాళ్లకు హీరో మహేష్‌బాబు పిలుపు
      #క్రీడలు

      పోరాడండి.. ట్రోఫీ గెలవండి: భారత కుర్రాళ్లకు హీరో మహేష్‌బాబు పిలుపు

      అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే మన జట్టు ఫైనల్ చేరుకుంది. శనివారం సాయంత్రం ఇంగ్లండ్, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌ ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కుర్రాళ్లు కప్ గెలవాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ఉన్నాడు. Read Also: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ అండర్-19 వరల్డ్…
    • కాశ్మీర్, నోయిడా, ఉత్తర కాశీలో భూప్రకంపనలు
      #అంతర్జాతీయం

      కాశ్మీర్, నోయిడా, ఉత్తర కాశీలో భూప్రకంపనలు

      భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్​ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. ఇటు ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. మనదేశంతో పాటు అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్​లోని కశ్మీర్​, నోయిడా సహా ఇతర…
    • అరుణాచ‌ల్‌లో అద్భుతం:  10 వేల అడుగుల ఎత్తులో 104 అడుగుల జాతీయ‌ప‌తాకం…
      #జాతీయం

      అరుణాచ‌ల్‌లో అద్భుతం: 10 వేల అడుగుల ఎత్తులో 104 అడుగుల జాతీయ‌ప‌తాకం…

      గ‌త కొంత‌కాలంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఇండియా చైనా బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. బోర్డ‌ర్‌లో చైనా నిర్మాణాల‌ను నిర్మిస్తున్న‌ది. దీంతో ఇండియా కూడా చైనాకు ధీటుగా నిర్మాణాలు చేప‌ట్టేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది. చైనా బోర్డ‌ర్‌లోని త‌వాంగ్ లోని బుద్ద‌పార్క్‌లో ప‌దివేల అడుగుల ఎత్తులోని ప‌ర్వ‌తంపై 104 అడుగుల ఎత్తైన జాతీయ ప‌తాకాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప‌తాకాన్ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ‌మంత్రి పెమా ఖండూ ప్రారంభించారు. చైనా బోర్డ‌ర్‌లోని సైనికుల‌కు క‌నిపించేలా ఈ జాతీయ ప‌తాకాన్ని…
    • ఎల‌న్ మ‌స్క్‌కు మ‌రో షాక్‌… ఆ డిమాండ్ల‌కు నో చెప్పిన భార‌త్‌…
      #బిజినెస్‌

      ఎల‌న్ మ‌స్క్‌కు మ‌రో షాక్‌… ఆ డిమాండ్ల‌కు నో చెప్పిన భార‌త్‌…

      ఎల‌న్ మ‌స్క్‌కు భార‌త్ మ‌రోసారి షాక్ ఇచ్చింది. టెస్లా కార్ల‌పై దిగుమ‌తి సుంకాన్ని త‌గ్గించేందుకు కేంద్రం నో చెప్పింది. అయితే, పాక్షికంగా త‌యారు చేసిన ఈవీ వాహ‌నాల‌ను ఇండియాలో అసెంబ్లింగ్ చేయ‌డం ద్వారా దిగుమ‌తి సుంకం త‌గ్గుతుంద‌ని కేంద్రం మ‌రోసారి పేర్కొన్న‌ది. టెస్లా కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేసే ప్లాంట్‌, భ‌విష్య‌త్‌పై నివేదిక కోర‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు టెస్లా నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ని, ఇప్ప‌టికే దేశీయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు త‌యార‌వుతున్నాయని, వివిధ విదేశీ కంపెనీలు పాక్షికంగా…
    • ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ క్లారిటీ
      #క్రీడలు

      ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ క్లారిటీ

      కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. Read Also: విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా…
    • దేశంలో ఈ రెస్టారెంట్లు య‌మా ఫేమ‌స్‌… వందేళ్లైనా ఇంకా…
      #వైరల్ న్యూస్

      దేశంలో ఈ రెస్టారెంట్లు య‌మా ఫేమ‌స్‌… వందేళ్లైనా ఇంకా…

      ఇప్పుడు ప‌ల్లెటూరి నుంచి న‌గ‌రాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా హోట‌ళ్లు, రెస్టారెంట్లు మ‌ర‌కు క‌నిపిస్తుంటాయి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ న‌ష్టం రాద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, కొంద‌రు అధిక‌లాభం కోసం భారీగా ధ‌ర‌లు పెంచి హోట‌ళ్ల‌ను ర‌న్ చేస్తుంటారు. అలాంటి హోట‌ళ్ళు ఎక్కువ‌కాలం నిల‌బ‌డ‌లేవు. కానీ, కొన్ని హోట‌ళ్లు మాత్రం వినియోగ‌దారుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంటాయి. వందేళ్లైనా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. ముంబైలోని లియోప్లాడ్ కేఫ్ ఉంది. ఈ కేఫ్‌ను సుమారు 150 ఏళ్ల క్రింద‌ట స్థాపించారు. అప్ప‌టి నుంచి…
    • దేశంలో విచిత్ర‌మైన రైల్వేస్టేష‌న్లు… ఆ స్టేషన్లోకి అడుగుపెట్టాలంటే…
      #ట్రెండింగ్ న్యూస్

      దేశంలో విచిత్ర‌మైన రైల్వేస్టేష‌న్లు… ఆ స్టేషన్లోకి అడుగుపెట్టాలంటే…

      దేశంలో ఎన్నో వంద‌ల రైల్వే స్టేష‌న్లు ఉన్నాయి. అందులో కొన్ని స్టేష‌న్లు యూనిక్‌గా ఆక‌ట్టుకునే విధంగా ఉంటే, మ‌రికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మ‌న‌దేశంలో కూడా కొన్ని విచిత్ర‌మైన రైల్వేస్టేష‌న్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఒక‌టి. ఈ రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో భ‌వానీ మండి అనే రైల్వేష్టేష‌న్ ఉన్న‌ది. ఈ స్టేష‌న్‌లో రైలు వ‌చ్చి ఆగితే రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో, బోగీలు మ‌రో రాష్ట్రంలో ఉంటాయి.…
    • 1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య
      #అంతర్జాతీయం

      1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య

      క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపించింది.. కోవిడ్ విజృంభ‌ణ‌తో రెగ్యుల‌ర్‌గా న‌డిచే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో.. విదేశీ ప‌ర్య‌ట‌కుల‌పై ఆ ప్ర‌భావం స్ప‌ష్టం క‌నిపింది.. సింగ‌పూర్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా త‌గ్గిపోయింది.. 2021లో సింగపూర్‌ను సందర్శించిన భారత పర్యాటకుల సంఖ్య భారీగా త‌గ్గిన‌ట్టు ఆ దేశం విడుద‌ల చేసిన నివేదిక చెబుతోంది.. Read Also: ఏపీ కోవిడ్ అప్‌డేట్‌.. ఈ రోజు ఎన్నికేసులంటే..? 2021 ఏడాదిలో తమ దేశంలో పర్యటించిన విదేశీ…
    • నార్మల్ పాస్ పోర్ట్ లకు స్వస్తి..ఇక చిప్ పాస్ పోర్ట్
      #ఆంధ్రప్రదేశ్

      నార్మల్ పాస్ పోర్ట్ లకు స్వస్తి..ఇక చిప్ పాస్ పోర్ట్

      కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. పాస్ పోర్ట్ లన్నీ ఇకపై మైక్రో చిప్ ద్వారా వుండనున్నాయి. పౌరులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇందులోనే వుంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేకుండా మైక్రో చిప్ లు తయారుచేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. ఈ-పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా…
    • దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్

      దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం…
    ←1…500501502503504…619→

తాజావార్తలు

  • JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..

  • PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions