Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌ పేరుతో భారీగా వడ్డింపు..
      #Top Story

      TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌ పేరుతో భారీగా వడ్డింపు..

      ఈ మధ్యే చిల్లర కష్టాలకు చెక్‌పెడుతూ.. చార్జీల రౌండప్‌ పేరుతో భారీగా వడ్డించిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి ప్రయాణికులకు షాక్‌ ఇస్తూ మళ్లీ చార్జీలను పెంచింది. డీజిల్‌ సెస్‌ పేరుతో అదనంగా ప్రయాణికులపై భారం వేసింది.. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించింది టీఎస్‌ఆర్టీసీ.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెరగనుండగా.. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, మెట్రో డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసులకు రూ. 5…
    • Revanth Reddy: రాజ్‌ భవన్‌లో ఉగాది వేడుకకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదు..?
      #తెలంగాణ

      Revanth Reddy: రాజ్‌ భవన్‌లో ఉగాది వేడుకకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదు..?

      తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్‌ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్‌ భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
    • Telangana: కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం భేటీ..
      #తెలంగాణ

      Telangana: కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం భేటీ..

      తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాల‌య సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగ‌తి భ‌వ‌న్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్‌, ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ శాలువాతో స‌త్కరించి, జ్ఞాపిక‌ను అందజేశారు.. ఇక, వివిధ అంశాల‌పై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…
    • Hyderabad: భారత మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ
      #తెలంగాణ

      Hyderabad: భారత మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ

      హైదరాబాద్ తుకారాంగేట్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి నివసిస్తున్న ఇంటిని శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారని.. దీంతో తాము ఇంటిని మరమ్మతులు చేయించినట్లు క్రికెటర్ శ్రావణి వెల్లడించింది. అయినా తమ ఇంటిని అధికారులు పరిశీలించకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించింది. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని వాపోయింది. అయితే ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్…
    • Pudding and Mink Pub: డ్రగ్స్ తీసుకున్నవారికి షాక్.. త్వరలో నోటీసులు
      #తెలంగాణ

      Pudding and Mink Pub: డ్రగ్స్ తీసుకున్నవారికి షాక్.. త్వరలో నోటీసులు

      హైదరాబాద్‌ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న…
    • Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్
      #తెలంగాణ

      Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్

      దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు,…
    • Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్‌ హంగామా..
      #Top Story

      Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్‌ హంగామా..

      హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్‌ చల్‌ చేస్తున్నారు.. భోలక్‌పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్‌ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. చార్మినార్‌ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్‌ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్‌ కోసం యునాని హాస్పిటల్‌ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్‌ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్‌…
    • Telangana: కాంగ్రెస్‌ ఆందోళన బాట.. నేతల ముందస్తు అరెస్ట్‌లు..
      #తెలంగాణ

      Telangana: కాంగ్రెస్‌ ఆందోళన బాట.. నేతల ముందస్తు అరెస్ట్‌లు..

      కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట పడుతోంది.. తెలంగాణలో పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు నిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టదించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నిమిషాలకు పార్టీ నాయకులు అంతా ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకోనున్నారు. అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్తారు. పార్టీ ముఖ్య నాయకులు అంతా ఈ ముట్టడిలో పాల్గొనాలని పీసీసీ ఆదేశించింది. జిల్లాల వారిగా కూడా…
    • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
      #Top Story

      What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

      * నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ.. ఐరాస హెచ్‌ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్‌ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్‌ * నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ, సమావేశం తర్వాత రాజీనామా చేయనున్న ప్రస్తుత మంత్రులు * కొరియా ఓపెన్‌ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో సింధు, కిదాంబి శ్రీకాంత్.. నేడు ప్రిక్వార్టర్స్‌లో ఓహోరి (జపాన్‌)తో తలపడనున్న సింధు, నేడు ప్రిక్వార్టర్స్‌లో మిషా జిల్టర్‌మన్‌…
    • Pudding and Mink Drugs case: పోలీసులపై ఒవైసీ సెటైర్లు..
      #తెలంగాణ

      Pudding and Mink Drugs case: పోలీసులపై ఒవైసీ సెటైర్లు..

      హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టించింది.. రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో హైదరాబాద్‌ పోలీసులపై సెటైర్లు వేశారు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… డ్రగ్స్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఎంఐఎం ఎంపీ… డ్రగ్స్‌ కేసులో పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు… కేవలం పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని విమర్శించిన ఒవైసీ.. బడాబాబుల పిల్లలందరినీ వదిలేశారని పేర్కొన్నారు.. ఇక, సంపన్న వర్గాలు,…
    ←1…435436437438439…599→

తాజావార్తలు

  • MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..

  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..

  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

  • Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions