ఆరోగ్యం మహా భాగ్యం అనే సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. వారంలో రోజు కాకున్నా కూడా వారానికి ఒకసారైనా కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం మంచిది.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. వారానికి ఒక ఆపిల్ అయినా సరే కచ్చితంగా తీసుకోండి రోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది చక్కటి పోషక…
నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. వీటితో చేసే ప్రతి వంటను కు కూడా మంచి ఆదరణ ఉంటుంది..స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపం లో తింటారు. అయితే స్వీట్ కార్న్ను ఎక్కువగా…
ఉసిరికాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… విటమిన్ సి అధికంగా ఉండే వాటిలో ఇవి ఒకటి..శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు.. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకుంటే, మరికొంతమంది మూర్బా చేసుకొని…
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు..అయితే…
వేసవి కాలంలో ఆహరం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఎందుకంటే మనం ఎలా తీసుకున్న కూడా హైడ్రెడ్ గా లేకుంటే మాత్రం నీరసం తో పడిపోతారు.. అందుకే వేసవిలో ఆహార నియామాలను పాటించాలని నిపుణులు అంటున్నారు.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది. ఇదికాస్త మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్…
ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని వదిలించుకోవడానికి ఫేస్ క్రీమ్ లు వాడతారు. మరికొందరు ఇంటి చిట్కాలు వాడతారు. మొటిమల నివారణకు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో టిప్ వాడుతుంటారు. అందులో ఒకటి మొటిమలపై టూత్పేస్ట్ని రాయడం. దీనిని రాస్తే మొటిమలు మాయమవుతాయని చెబుతారు.
మనిషి ఇప్పుడు డబ్బు మాయలో ఉన్నాడు.. ఎంత సేపు ఎంత సంపాదించాలి.. ఎంత పొదుపు చెయ్యాలి.. అందరికన్నా రిచ్ గా ఎలా ఉండాలి అనే ఆలోచనతో డబ్బులను సంపాదించడానికి చాలా కష్టపడతాడు.. ఒకప్పుడు మనిషి కి కుటుంబం అనే ఆలోచన ఉండేది.. ఇప్పుడు డబ్బే ప్రపంచం అనేంతగా బ్రతుకుతున్ననాడు.. దీంతో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసాడు.. అందుకే 60 లో రావాలసిన జబ్బులు అన్నీ 30 లోనే వస్తున్నాయి.. అంతే కాదు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను…
Morning Drinks: మన ఉదయం దినచర్య ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పొట్లకాయ, గుమ్మడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటి రసాన్ని కలితాగడం వల్ల పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.