Milk Shake: మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఆరోగ్యం జర జాగ్రత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వేసవి ఇబ్బందులకు గురిచేస్తోంది. విపరీతమైన వేడిమి, ఉక్కపోత, వడగాడ్పులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో సాధారణంగా శీతల పానియాలకు డిమాండ్ పెరిగింది. వాటిల్లోనూ ఫ్రూట్ జ్యూస్లు, షేక్స్, స్మూతీస్ని జనాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఈ వేసవిలో శరీరానికి శక్తినిచ్చేందుకు అందరూ వాటి సైడ్ మొగ్గుచూపుతున్నారు. అలాగే ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Read Also: Fitness Tips: సమ్మెర్ లో వర్కౌట్స్ చేసేవారు తప్పక తెలుసుకోవాలి..!!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
అయితే, ఇవి రోజూ తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేసవి అంటే మనకు గుర్తొచ్చే పండు మామిడి.. వీటితో కూడా మిల్క్ షేక్లు తయారు చేస్తున్నారు. అలాగే అరటిపండు షేక్ కూడా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్.. అసలు పాలు అన్ని పండ్లతో కలిపి షేక్స్ చేయొచ్చా? ఇదే విషయంపై ఆయుర్వేద నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పండ్లతో పాలను మిక్స్ చేస్తే ఆరోగ్యం ఏమో గానీ పలు సమస్యలు వేధిస్తాయంటున్నారు. ఇది స్లో పాయిజన్ గా మారే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Read Also: Ajit Pawar: మహారాష్ట్రలో కేసీఆర్ విజయం సాధించలేరు.. ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు..
ఆయుర్వేదం ప్రకారం అన్ని పండ్లు పాలతో కలపడం మంచిది కాదు.. తీపి, పూర్తిగా పండిన పండ్లు మాత్రమే పాలతో కలిపి షేక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మామిడి, అరటి రెండూ తియ్యగా ఉంటాయి.. కాబట్టి వీటిని ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ లో మామిడి, అరటి మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే నిజానికి ఇవి రెండూ ఆరోగ్యకరమైనవేనా..? ఇంతకు..
Read Also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
అయితే.. పండ్ల ప్రకారం చూసుకుంటే మామిడి, అరటి పండ్లు ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అరటి పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారిపోతుంది. ఇది పాలతో మిక్స్ చేయడానికి పనికిరాదు.. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని పరిమితంగా తీసుకుంటే ఫర్వాలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!