మన శరీర అవయవాలలో ముఖ్యమైన దానిలో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా.. శరీరంలోని వ్యర్థ, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి అశ్రద్ధ తీసుకుంటారు. వాటిపట్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. కిడ్నీలు పాడైతే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది.
తరచుగా శరీరంలోని అనేక భాగాల్లో సిరలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సిరలు చేతులు, కాళ్లు, ఛాతీ, వీపు, కండరాలపై కనిపిస్తాయి. చాలా మంది శరీరంలో మార్పుగా భావించి విస్మరిస్తారు. కానీ ఎక్కువ రోజులు శరీరంలో ఉండటం వల్ల తీవ్రమైన వ్యాధి రూపంలోకి మారే అవకాశం ఉంది. దానినే వేరికోస్ వెయిన్స్ అంటారు. దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.
అక్టోబరు నెలలో వేడి శీతాకాలం ప్రారంభమవుతుంది. పగటిపూట వేడిగా ఉంటే.. రాత్రి చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థలు పడుతూ.. వైద్యుల దగ్గరకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటే విశ్రాంతి వలన ఇవి నయం కావు. వాటికి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. అవి పాటిస్తే వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.
Health: ప్రతి రోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. డైయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత జబ్బులను నివారిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని.. రుచికి రుచిని అందించే వెల్లుల్లి ఊరగాయకు కావాల్సిన పదార్ధాల గురించి ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Madhya Pradesh: మధ్యప్రదేశ్లో…
ఈ రోజుల్లో అందరు బిజీబిజీ జీవితాలతో గడుపుతున్నారు. మనశాంతిగా తమ కుటుంబాలతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టెన్షన్ లైఫ్ లో ఆఫీసుకు వెళ్లడం, లేదంటే ఇంకేదైనా పనికి వెళ్లి రావడమే సరిపోతుంది. ఎక్కువ శాతం మనుషులు.. కూర్చొని చేసే జాబ్లను ఎంచుకుంటారు. దీంతో ఎప్పుడు కూర్చీకి అతుక్కునిపోయి ఉండటమే. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా.. కనీసం ఒక గంట కూర్చుంటే 5 నిమిషాలైనా లేచి నడువాలని ఆరోగ్య…
Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా…
సహజంగా రోజు ఏదో ఒక కూరగాయాలను తింటూనే ఉంటాం. అవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలుసు. ఇక తాజాగా ఉండే కూరగాయాలను తినడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలకు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని కూరగాయలు రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా.. శృంగార సామర్థ్యాన్ని పెంచే ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.
ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పోకుండా.. మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. మన వంటగదిలో ఉండే మెంతులు, వాము, నల్ల జీలకర్రతో సర్వ రోగ నివారిణిగా ఈ పదార్థాలు పనిచేస్తాయి.
కిడ్నీ సంబంధిత సమస్య ఏదైనా సరే మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కిడ్నీలు మన శరీరంలో ఫిల్టర్లా పనిచేస్తాయి. కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలో ఉండే హానికరమైన అంశాలను తొలగిస్తాయి.