రాష్ట్రంలో ఉద్యోగాలు అంగట్లో అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం కోట్లాడి... ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటి అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్- బీజేపీ వాళ్ళు సొల్లు మాటలు చెప్పుతారు.. రేవంత్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ పాలన అంటున్నాడు.. ఛత్తీస్ గడ్ పాలన అంటే అయిదు వందల పెన్షన్ ఇస్తారా అని హరీశ్ రావు విమర్శిస్తారు.
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.