రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్…
ఫ్లిప్ కార్ట్ సేల్ లో సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి రూ. 51వేలు విలువైన ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. కొత్త ఐఫోన్ కోసం ఆశగా^ఎదురు చూశాడు. పార్శిల్ రానే వచ్చింది. దాని కోసమే ఎంతో ఆశగా చూస్తే.. అతను సంతోషంతో ఎగిరి గంతేశాడు. పార్శిల్ తీసుకున్నాడు. కొత్త ఫోన్ వచ్చేసిందని సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. ఆత్రంగా పార్శిల్ ఓపెన్ చేసి.. చూపి షాక్ అయ్యాడు. ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. కొత్త ఫోన్ చూద్దామని…
పండుగల సీజన్ వచ్చిందంటే ప్రత్యేక సేల్, రిపబ్లిక్ డే వచ్చేస్తోంది అంటే స్పెషల్ డిస్కౌంట్లు, గణతంత్ర దినోవ్సవానికి ప్రత్యేక ఆఫర్లు.. ఇలా సందర్భం ఏదైనా.. ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.. ఇక, కరోనా విజృంభణతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం, కర్ఫ్యూలు అమలు చేయడం లాంటి కఠిన నిర్ణయాలతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం అయ్యారు.. వర్క్ ఫ్రమ్ హోంలో చాలా మంది ఉన్నారు.. ఇక, కరోనా…
ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు తెస్తూనే ఉంటాయి.. పండగల సీజన్ వచ్చినా.. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తున్నా.. ముందే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.. తాజాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొనసాగనుంది ఈ ప్రత్యేక సేల్.. ఇక, ప్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే, ఒకరోజు…