మోటరోలా ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, హైటెక్ ఫీచర్స్ మొబైల్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మోటరోలా భారత్ లో మరో పవర్ ఫుల్ ఫోన్ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్గా పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, 12GB RAM ఉంటాయి. కంపెనీ ఈ ఫోన్ను ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో లిస్ట్ చేసింది.…
స్మార్ట్ఫోన్ మార్కెట్లో మోటోరోలా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించడంలో ఈ సంస్థ సక్సెస్ అవుతోంది. తాజాగా భారత మార్కెట్లోకి విడుదలైన Motorola G57 Power 5G ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందన్న చిరాకు ఉన్నవారికి, రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఒక పటిష్టమైన ఫోన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. తాజాగా విడుదలైన Moto G57 Power 5G…
Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త స్మార్ట్ఫోన్ నోట్ ఎడ్జ్ 5G (Note Edge 5G)కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. గత నెల గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ఫోన్ను భారత్లో ఫిబ్రవరి 18న లాంచ్ చేయనుంది. ఈ డివైస్కు బ్రాండ్ అంబాసడర్గా క్రికెటర్ ‘యశస్వి జైస్వాల్’ వ్యవహరించడం విశేషం. డిస్ప్లే & డిజైన్: ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ దాని స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్. ఇన్ఫినిక్స్ ప్రకారం ఇది తన…
సామ్ సంగ్ త్వరలో భారత్ లో తక్కువ బడ్జెట్ ఫోన్ను విడుదల చేయనుంది. కంపెనీ దీనిని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ ఇ-కామర్స్ వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ గెలాక్సీ F70 సిరీస్లో మొదటిది అవుతుంది. దక్షిణ కొరియా కంపెనీ ఈ ఫోన్ ధరను 10,000 నుండి 15,000 రూపాయల మధ్య నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ సామ్ సంగ్ ఫోన్ సోమవారం, ఫిబ్రవరి 2న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఇటీవల అనేక…
Moto Signature Now On Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ తాజాగా తన సిగ్నేచర్ సిరీస్లో కొత్త మొబైల్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సిగ్నేచర్ స్మార్ట్ఫోన్ అమ్మకాలు శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’లో మొదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్మార్ట్ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. సిగ్నేచర్ సిరీస్ ప్రత్యేకంగా ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఈ సిరీస్ ఆధునిక సాంకేతిక ఫీచర్లు,…
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’ 2026లో తొలి సేల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఫ్లిప్కార్ట్ సేల్ నిర్వహించనుంది. జనవరి 17 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. అయితే సేల్ ఎప్పుడు ముగుస్తున్నదని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే ముందు ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2026 రిపబ్లిక్ డే…
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Poco నుంచి కొత్తగా Poco M8 5G ఈరోజు భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. విడుదల తర్వాత ఈ ఫోన్ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తో పాటు Poco అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
ఈ రోజుల్లో ఇంటి వినోదం కోసం స్మార్ట్ టీవీ లేకుండా ఊహించడం కష్టం. సాధారణ టీవీలు కేవలం ఛానెళ్లు చూపించడానికి పరిమితమైతే, స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి అనేక అదనపు సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తు్న్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. HD LED స్మార్ట్…
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’లో బై బై 2025 సేల్ ప్రారంభమైంది. 2025 ముగుస్తుండటంతో బై బై సేల్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 5న ప్రారంభమైన ఈ సేల్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లతో సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్లో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6)పై మతిపోయే డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ను కొనుగోలు చేయడంతో రూ.24 వేల…
ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెడీ అయ్యింది. ఫ్లిప్కార్ట్ తన తదుపరి ప్రధాన సేల్, బై బై 2025 ను భారత్ లో ప్రారంభించనుంది. ఇది ఆరు రోజుల పాటు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో సహా వివిధ కేటగిరీల్లో భారీ తగ్గింపులను అందింనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం విభాగాల వరకు ఫోన్లపై ఉన్న వాటితో సహా కొన్ని ప్రారంభ డీల్లను కూడా ప్లాట్ఫామ్ టీజ్ చేసింది.…