ఆడవాళ్లకు టీవీలకు మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఎప్పుడు ఇల్లు, బాధ్యతతో విసిగిపోయిన వారికి టీవీ కాస్త రిలాక్స్ ను ఇస్తుంది.. అయితే మన టీవీని ఎక్కడికైనా తీసుకెళ్లలేము.. కొన్నిసార్లు ఈ విషయం పై నిరాశ చెందుతారు.. దీనికి బదులుగా ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్తో చాలా మంది సరిపెట్టుకుంటారు. అయినా వారిలో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు టీవీ తీసుకెళ్లలేకపోతున్నామనే డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. అలాంటి వారికి ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక గుడ్ న్యూస్…
చైనా కంపెనీ అయిన హానర్ ఎలెక్ట్రానిక్ కంపెనీ మార్కెట్ లోకి అదిరిపోయే ఫీచర్లు కలిగిన మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది. హానర్ వాచ్ 4 పేరుతో ఈ వాచ్ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇక ఇప్పుడు రానున్న వాచ్ కోసం కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఈ వాచ్ లుక్, ఫీచర్స్ జనాలను…
ప్రముఖ కంపెనీ మోటోరోలా మార్కెట్ లోకి మరో చవకైనా ధర ఫోన్ మోటోరోలా 14 ను మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట AI.. రోజు రోజుకు అద్భుతాలను చూపిస్తున్నాయి.. పలు రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు.. తాజాగా మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది.. తాము ఎప్పటికి చూడలేమని నిరాశలో ఉన్న అంధులకు వరంగా మారింది.. వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి..ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్…
కొత్త కారు కొనాలని అనుకునే వాళ్లు.. అందులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాటా నుంచి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ కు రెడీ కానుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా హరియర్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా సేల్…
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ లెనోవా నుంచి ల్యాప్ టాప్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో మరో ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు..పేరు లెనోవో యోగా బుక్ 9ఐ. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ స్క్రీన్..13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ డిస్ ప్లే 2.8కే రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఇంటెల్ ఈవో ప్లాట్ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్…
బోట్ కంపెనీ ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకొనేలా కొత్త ప్రోడక్ట్స్ ను అభివృద్ధి చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది..బడ్జెట్ ధరల్లో స్మార్ట్వాచ్లు, ఇయర్బడ్స్, హెడ్ఫోన్స్, స్పీకర్స్ వంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు కంపెనీ మరొక స్మార్ట్ ప్రొడక్ట్ను పరిచయం చేసింది.. ఆ ప్రోడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది.. అదేంటో కాదు.. స్మార్ట్ రింగ్.. ఎస్..బోట్ స్మార్ట్ రింగ్ పేరుతో తాజాగా…
యోబుక్ పేరిట ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్టాప్ ను మార్కెట్లో పరిచయం చేసేందుకు జియో సన్నద్ధం అవుతోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఏడాది అక్టోబర్ 2022లో, జియో భారతదేశంలో తన మొదటి ల్యాప్టాప్ జియోబుక్ను ప్రారంభించింది, దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో, ఇప్పుడు జియో రెండవ ల్యాప్టాప్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ తన కొత్త జియోబుక్ ల్యాప్టాప్ను ఈ నెలాఖరులో…
మన దేశంలో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కొత్త కంపెనీలు పుట్టుకోస్తున్నాయి.. ఒకటికి మించి మరొకటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి.. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ రియల్ మీ కంపెనీ తన సీ సిరీస్ ఫోన్స్లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. రియల్ మీ సీ -53 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు…