ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్ వీలర్స్తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ…
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ సరికొత్త ఫీచర్స్ తో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఇప్పటికే విడుదల అయిన కొన్ని మొబైల్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త వెరియంట్ మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఆ ఫోన్ వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ తాజాగా మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది..…
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ బోట్ అందిస్తున్న అన్నీ ప్రోడక్ట్ లు అన్నీ కూడా ఇటీవల అదనంగా, boAt వేరబుల్ ప్రొడక్టులపోర్ట్ఫోలియోను విస్తరించింది. ఈ కొత్త స్మార్ట్వాచ్ boAt వేవ్ ఫ్యూరీని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్వాచ్ గరిష్టంగా 30 రోజుల బ్యాటరీ లైఫ్, సపోర్టును అందజేస్తుందని పేర్కొంది. 1.83 HD డిస్ప్లే, ఫంక్షనల్ క్రౌన్, హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్స్ ను ఉన్నాయి..అధికారిక రిలీజ్ ప్రకారం.. కొత్త బోట్ వేవ్ ఫ్యూరీ ప్రీమియం సౌందర్యాన్ని కలిగిన స్మార్ట్వాచ్ అవసరమయ్యే…
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రెడ్ మీ కొత్త కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకొనే విధంగా సరసమైనా ధరలతో కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది.. రెడ్ మీ 12 ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది..రెడ్మి 12 ఫోన్ ఆగష్టు 1న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్ తేదీని బ్రాండ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెడ్మి ఇండియా అధికారిక…
దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ 'Xeter'ని విడుదల చేసింది. భారత్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు.
Oppo Reno 10 5G సిరీస్ ఫోన్లను ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ వెరైటీలు ఉన్నాయి. Oppo Reno 10 8GB + 256GB, ప్రో మోడల్ 12GB + 256GB ఫోన్లను లాంచ్ చేశారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఫోన్ మిడ్నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో లభించే ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది… ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి..…
మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి.. కొన్ని ఫీచర్స్ బాగుంటే మరికొన్ని వాచ్ లు చూడటానికి చాలా బాగుంటాయి.. అలాంటి స్మార్ట్ లుక్ లో అదిరిపోయే ఫీచర్ల తో మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.. అదే కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్..2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్ప్లే సన్నని బెజెల్లతో వస్తుంది.. ఇది చూడటానికి అచ్చం…
iQOO తన సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్లో 120W ఫ్లాష్ ఛార్జ్, 50MP అల్ట్రా సెన్సింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మరియు స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ iQOO Neo 7 Pro రెండు వెర్షన్లలో లాంచ్ అయింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను కూడా వాడుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది..దాదాపు ఫోన్ లో మాదిరిగానే అన్ని ఫీచర్స్ ఉండటంతో ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు..అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు…