మనం చిన్నప్పటి నుంచి పెన్నును వాడుతూనే ఉంటాం.. ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిన కూడా ఎక్కడో చోట పెన్నును వాడుతూనే ఉంటాం.. నిజానికి బహుమతుల్లో ఇప్పటికీ పెన్ను కూడా ప్రధానంగానే ఉంది. విలువైన పెన్నుల్ని బహుమతిగా ఇస్తుంటారు. మరి మీ ఊహలో అత్యంత ఖరీదైన పెన్ను ఎంతుంది అనుకుంటున్నారు? మహా అయితే 100 లేదా 500,1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పెన్ను మాత్రం కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇంతకీ…
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్సంగ్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ…
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.. ప్రభుత్వాలు కూడా వీటినే అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా నెమ్మదిగా వీటి వినియోగం పెరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో ఇలాంటి స్కూటర్లు బెస్ట్ అనే చెప్పాలి.. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లను మన దేశంలో విరివిగా లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాంతో ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. గత సెప్టెంబర్లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి…
గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యువతకు బాగా నచ్చాయి . దీంతో మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలుసు.. లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్ను తీసుకురానుంది.…
అతి తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇకపోతే మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్ జీ84పేరుతో ఈ ట్యాబ్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో…
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. ఈ క్రమంలో అద్భుతలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. టూవీలర్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి, హోండా అంతర్జాతీయ మార్కెట్లో సూట్కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది.. హోండా మోటోకంపాక్టో పేరుతో లాంఛ్ అయిన ఫోల్డబుల్ ఇ-స్కూటర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 995 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000 వేలు ఉంటుంది.. ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ…
తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇక ఈ క్రమంలో మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు రెడీ అయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిజానికి ఈ మోడల్…
ఐఫోన్ 15 మొబైల్స్ యాపిల్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన మొబైల్స్ కన్నా కూడా ఈ సిరీస్ ఫోన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా నావిగేషన్ సిస్టమ్..ఆపిల్ వండర్లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్…