Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో…
Extramarital Affair: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను కరెంట్ షాక్ తో తమ్ముడు చంపేశాడు. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
గుజరాత్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని ధోల్కాలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 7న జరగగా.. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్తో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు వివాహం చేసుకున్న మహిళకు గతంలోనే నలుగురు వ్యక్తులతో వివాహం…
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది.
Extramarital affair: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ తల్లి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి, 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపింది. ప్రియుడితో వెళ్లేందుకు ఈ ఘతుకానికి పాల్పడింది. బీహార్ ముజఫర్పూర్లో సూట్కేస్లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత,
Extramarital Affair: అక్రమ సంబంధం పెట్టుకునే ఆరోపణలో ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించారు గ్రామంలోని పంచాయతీ పెద్దలు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్గఢ్లోని హతిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
Rajasthan : ప్రేమించిన వాడి కోసం పాకిస్థాన్ ను విడిచి పెట్టి గతేడాది నలుగురు పిల్లలతో భారత్కు చేరిన సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ వివాహిత కూడా అలాంటిదే చేసింది.
Extramarital Affair: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల బంధాన్ని ఈ తరహా సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది.
Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో 7 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో విద్యుత్ స్తంభం ఎక్కి హైడ్రామాకు తెరతీసింది.