కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద…
భోజ్పురి నటుడు పవన్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన రెండో భార్య జ్యోతి సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో.. తనపై తన భర్త ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త తనను నిర్లక్ష్యం చేశాడంటూ ఇన్ స్టా గ్రాం ద్వారా వీడియో రిలీజ్ చేసింది. Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క భోజ్పురి…
Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా... చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ…
భార్య వివాహేతర సంబంధం భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా కుమార్తెకు విషం ఇచ్చి, అనంతరం తాను తాగి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేయుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భార్య, ప్రియుడి కోసం వెతుకుతూన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read:…
ఈ రోజుల్లో మనుషులు చాలా దారుణంగా తయారయ్యారు. అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. వాయి వరుస అనేది ఏమి లేకుండా.. జంతువుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇల్లీగల్ ఎఫైర్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు,…
రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరొకరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భార్యలు, భర్తలు. మహిళలు మాత్రం వాళ్ల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి.. అతని స్నేహితుడితో కలసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి సుమిత్రానగర్లో నివాసం ఉంటున్న..భూపాల్ అనే వ్యక్తిపై.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న…
UP: ఢిల్లీలో శ్రమించి తన కుటుంబాన్ని పోషించిన ఓ తండ్రికి అనుకోని ఘటన ఎదురైంది. 32 సంవత్సరాల పాటు ఇంటిని తన తొమ్మిది మంది పిల్లలను కష్టపడి పెంచిపోషించాడు. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం జరిపించాడు. అంతా సవ్యంగానే ఉందనుకునేలోపే విధి అతన్ని కాటేసింది. అతడి భార్య, తొమ్మిది మంది పిల్లలకు తల్లి అకస్మాత్తుగా తన ప్రేమికుడితో పారిపోయింది. పోతు పోతు నగలు, భూమి పత్రాలు, చిన్న కుమార్తెను తీసుకొని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్…
కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి రక్షితను ఆమె ప్రియుడు అమానుషంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
రాజస్థాన్లోని అజ్మీర్లో భార్యను హత్య చేసినందుకు బిజెపి నాయకుడు అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన ఆగస్టు 10న జరిగింది. ఎవరో దుండగులు హత్య చేశారని చిత్రీకరించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు దానిని భర్తే హత్య చేశాడని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజెపి నాయకుడు రోహిత్ సైని తన ప్రియురాలు రీతు సైని కోరిక మేరకు తన భార్య సంజును హత్య చేశాడు. మొదట్లో, కొంతమంది గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి, సంజును హత్య చేసి,…
POCSO Case: నల్గొండ జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రియుడితో కలిసి కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన మహిళకు 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతే కాదు నిందితుడికి కూడా 22 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వసంతపురి యాదమ్మ. ఈమెకు ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. మరోవైపు యాదమ్మకు.. శివకుమార్ అనే వ్యక్తితో వివాహేతర…