Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • తెలంగాణ బీజేపీలో వలస నేతల ఢిల్లీ టూర్‌!
      #Off The Record

      తెలంగాణ బీజేపీలో వలస నేతల ఢిల్లీ టూర్‌!

      ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్‌గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్‌’! తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు.…
    • ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు
      #ఆంధ్రప్రదేశ్

      ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు

      విశాఖ ఉక్కు ఉద్యమం నానాటికి తీవ్ర రూపు దాలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన…
    • పార్ల‌మెంట్ సీట్ల సంఖ్య పెరగ‌నుందా? కేంద్రం ఏం చెబుతున్నది?
      #Top Story

      పార్ల‌మెంట్ సీట్ల సంఖ్య పెరగ‌నుందా? కేంద్రం ఏం చెబుతున్నది?

      దేశంలో ప్ర‌స్తుతం ఉన్న 545 పార్ల‌మెంట్ స్థానాల‌ను పెంచే యోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాల‌ను 1000 కి పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ట్వీట్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  బీజేపీకి చెందిన ప‌లువురు ఎంపీలు త‌న‌తో ఈ విష‌యం గురించి చెప్పార‌ని, మ‌నీష్ తివారీ పేర్కొన్నారు.  అందుకోస‌మే కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్‌లోని లోక్ స‌భ‌ను 1000 మంది కూర్చుకే…
    • పోలీస్ క‌మీష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం… ఎందుకంటే…
      #Top Story

      పోలీస్ క‌మీష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం… ఎందుకంటే…

      ఢిల్లీకి కొత్త పోలీస్ క‌మీష‌న‌ర్‌గా రాకేష్ ఆస్థానాను కేంద్రం నియ‌మించింది.  రాకేష్ ఆస్థానాను క‌మీష‌న‌ర్‌గా నియ‌మించ‌డంపై ఢిల్లీ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఆమ్ ఆద్మీ పార్టీని భ‌య‌పెట్టేందుకు, పార్టీ నేత‌ల‌ను, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకునే విధంగా చేసేందుకు రాకేష్ ఆస్థానాను వాడుకుంటుంద‌ని ఆప్ విమ‌ర్శించింది.  రాకేష్ ఆస్థానా స్థానంలో మ‌రోక‌రిని నియ‌మించాల‌ని కోరుతూ ఢిల్లీ శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేశారు.  ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ‌ల‌కు పంపించ‌నున్నారు.  సాధార‌ణంగా రాష్ట్రాల‌కు పోలీస్ శాఖ‌ల అధిప‌తులుగా డీజీపీలు ఉంటారు.…
    • పెళ్లి చేసుకొని ఏడాది తరువాత తిరిగొచ్చిన జంటకు…ఊహించని బహుమానం…
      #Top Story

      పెళ్లి చేసుకొని ఏడాది తరువాత తిరిగొచ్చిన జంటకు…ఊహించని బహుమానం…

      వారిద్ద‌రిదీ ఒకే గ్రామం… కాక‌పోతే వేరువేరు కులాలు.  మ‌న‌సులు క‌ల‌వ‌డంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు.  ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు.  అయితే, యువ‌తి గ‌ర్భం దాల్చ‌డంతో ఇద్ద‌రూ సొంత గ్రామానికి తిరిగి వ‌చ్చారు.  గ్రామంలోకి తిరిగి వ‌చ్చిన వీరికి ఊహించ‌ని బ‌హుమానం ల‌భించింది.  గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయ‌తీకి రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా క‌ట్టాల‌ని, జరిమానా క‌ట్ట‌కుంటే గ్రామంలోకి అడుగు పెట్ట‌నివ్వ‌మ‌ని పంచాయ‌తీ పెద్ద‌లు తీర్పు ఇచ్చారు.  యువ‌కుడు ల‌డ్డూసింగ్ తండ్రి యువ‌తి…
    • ఢిల్లీలో దీదీ బిజీ.. సోనియాతో భేటీ
      #జాతీయం

      ఢిల్లీలో దీదీ బిజీ.. సోనియాతో భేటీ

      పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్‌ స్పైవేర్‌ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్‌ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
    • ఢిల్లీలో మ‌మ‌తా బెన‌ర్జీ బిజీ…రేపు సోనియాతో భేటీ…
      #Top Story

      ఢిల్లీలో మ‌మ‌తా బెన‌ర్జీ బిజీ…రేపు సోనియాతో భేటీ…

      ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్నారు.  రాష్ట్రానికి రావాల్సిన వర‌ద‌సాయంపై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించ‌బోతున్నారు.  అనంత‌రం, రేపు మ‌మ‌తా బెన‌ర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారు.  దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌టి చేసేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, కార్యచ‌ర‌ణ త‌దిత‌ర విష‌యాల గురించి సోనియాగాంధీతో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  ప్ర‌తిప‌క్షాల‌లోని కీల‌క నేత‌ల‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీలు…
    • ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన రాహుల్..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన రాహుల్..

      ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్‌ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్‌ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…
    • హస్తినలో దీదీ బిజీ.. నేడు ప్రధాని మోడీతో భేటీ
      #Top Story

      హస్తినలో దీదీ బిజీ.. నేడు ప్రధాని మోడీతో భేటీ

      ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం హస్తిన చేరుకున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. బిజీబిజీగా గపడనున్నారు.. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్‌ సీఎంగా ముచ్చటగా మూడో సారి విజయం సాధించిన దీదీ.. ఎన్నికలు…
    • ప్రధాని మోడీని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ
      #జాతీయం

      ప్రధాని మోడీని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

      ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హర్యాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకున్నారు ప్రధాన మంత్రి. అలాగే… హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ప్రధాని… కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక…
    ←1…230231232233234…243→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions