Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!
      #Top Story

      కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!

      కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్‌ పైప్‌లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు…
    • ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్‌… గంట‌కు…
      #Top Story

      ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్‌… గంట‌కు…

      యూపీలోని అయోధ్యలో రామాల‌యం నిర్మాణం వేగంగా జ‌రుగుతున్న‌ది.  2023 నాటికి ఆల‌య నిర్మాణం పూర్తిచేయాల‌ని ట్ర‌స్ట్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.  అయోధ్య‌లో ఉన్న మ‌ర్యాద పురుషోత్త‌మ శ్రీరామ‌చంద్ర ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేష‌న్‌ను నిర్మించ‌బోతున్నారు.  ఇక్క‌డి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.  ఈ ప్రాజెక్టు బాధ్య‌త‌ల‌ను నేష‌న‌ల్ హైస్పీడ్ రైల్ కార్పోరేష‌న్‌కు అప్ప‌గించారు.  ఈ సంస్థ అధికారులు ఇటీవ‌లే ఆయోధ్య‌వెళ్లి అక్క‌డ స్థ‌లాన్ని ప‌రిశీలించి ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు…
    • రాజధానిలో రికార్డుస్థాయిలో వర్షం.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి..
      #జాతీయం

      రాజధానిలో రికార్డుస్థాయిలో వర్షం.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి..

      దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్‌ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్‌ హెచ్చరిక జారీ…
    • క‌న్న కూతుళ్ల‌నే అమ్మేసిన తాలిబ‌న్ ఉగ్ర‌వాది…
      #Top Story

      క‌న్న కూతుళ్ల‌నే అమ్మేసిన తాలిబ‌న్ ఉగ్ర‌వాది…

      తాలిబ‌న్లు ఎంత‌టి క‌ర్క‌శ‌కులో చెప్ప‌న‌లివి కాదు.  మాన‌వ‌త్వం మ‌చ్చుకైనా క‌నిపించ‌దు.  జాలి, ద‌య అన్న‌వి వారి నిఘంటువులో క‌నిపించ‌వు.  తెలిసంద‌ల్లా ర‌క్త‌పాతం సృష్టించ‌డం, ప్ర‌జ‌ల‌కు భ‌య‌పెట్ట‌డం.  బ‌య‌టిప్ర‌జ‌ల‌తోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డ‌ల‌తో కూడా వారి ప్ర‌వ‌ర్త‌న అలానే ఉంటుంది.  దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి.  అందులో ఒక‌టి ఇది.  ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డ‌ల‌ను తీసుకొని పొట్ట చేత్తోప‌ట్టుకొని ఇండియా వ‌చ్చింది ఫ‌రిభా అనే మ‌హిళ‌.  ఆఫ్ఘ‌న్‌లో ఆమె ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్న‌దో…
    • సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…
      #Top Story

      సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవ‌కాశం…

      భార‌త అత్యున్న‌త న్యాయ‌స్తానం సుప్రీంకోర్టులో 9 మందిని జ‌డ్జీలుగా నియమించే అవ‌కాశం ఉన్న‌ది.  దీనికి సంబందించి కొలీజియం 9 మంది పేర్ల‌ను సిఫార‌సు చేసింది.  జ‌స్టిస్ ఏఎస్ ఓకా(క‌ర్ణాట‌క హైకోర్టు చీఫ్ జ‌స్టిస్), జ‌స్టిస్ విక్రమ్‌నాథ్ (గుజ‌రాత్ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి (సిక్కం హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ హిమా కొహ్లీ(తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జ‌స్టిస్‌), జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న( క‌ర్ణాట‌క హైకోర్ట్ జడ్జి), జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్ (కేర‌ళ హైకోర్ట్ జ‌డ్జి),…
    • సునంద పుష్క‌ర్ కేసు.. శ‌శి థ‌రూర్‌కు ఊర‌ట‌
      #Top Story

      సునంద పుష్క‌ర్ కేసు.. శ‌శి థ‌రూర్‌కు ఊర‌ట‌

      కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ కోర్టులో ఊర‌ట ల‌భించింది.. ఆయ‌న దివంగత భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాల‌ను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయ‌న‌కు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది… కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడిన‌ట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో…
    • కాబూల్‌ నుంచి ఢిల్లీకి 129 మంది భారతీయులు…
      #అంతర్జాతీయం

      కాబూల్‌ నుంచి ఢిల్లీకి 129 మంది భారతీయులు…

      కాబూల్‌ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్‌ ఎయిర్‌ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
    • సుప్రీంకోర్టు ద‌గ్గ‌ర క‌ల‌క‌లం.. ఓ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..
      #జాతీయం

      సుప్రీంకోర్టు ద‌గ్గ‌ర క‌ల‌క‌లం.. ఓ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

      సుప్రీంకోర్టు ఎదుట ఓ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుంది… ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్‌ డి వద్ద మధ్యాహ్నం 12.20 గంటల స‌మ‌యంలో.. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.. మంట‌లు అంటుకున్న త‌ర్వాత‌.. సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు య‌త్నంచారు.. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇక‌, వెంట‌నే స్పందించిన పోలీసులు.. మంటలను ఆర్పివేశారు. గాయాల‌పాలైన ఆ ఇద్ద‌ర‌నీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. మ‌హిళల‌కు తీవ్ర గాయాలు కాగా.. పురుషుడి కాళ్లకు గాయాలయ్యాయి. ప్ర‌స్తుతం…
    • భారీ కుట్ర భగ్నం..
      #Top Story

      భారీ కుట్ర భగ్నం..

      భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్‌, 50 లైవ్‌ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్‌వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
    • దాడి చేయం.. మా జోలికి వస్తే ఊరుకోం..!
      #జాతీయం

      దాడి చేయం.. మా జోలికి వస్తే ఊరుకోం..!

      కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలన్నారు.. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది..…
    ←1…228229230231232…243→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions