పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరగనుందా? కేంద్రం ఏం చెబుతున్నది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే విధంగా తీర్చిదుద్దుతున్నారని మనీష్ తివారీ పేర్కొన్నారు. 2021 జనాభా ప్రాతిపదికగా పార్లమెంట్ స్థానాలను పెంచితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
Read: టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు పార్లమెంట్ స్థానాల సంఖ్యలను పెంచాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సీట్లు 25 నుంచి 52 కి పెరుగుతాయి. అదే విధంగా తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుంచి 39 కి పెరుగుతుంది. అయితే, ఉత్తరాది రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్ల నుంచి 193 సీట్లకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే, రాజ్యాంగం ప్రకారం 2026 వ సంవత్సరం తరువాత తప్పని సరిగా పార్లమెంట్ సీట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే, బీజేపీ మాత్రం ఇప్పట్లో పార్లమెంట్ సీట్లను పెంచే యోచన లేనట్టుగా చెప్తున్నది. రాజ్యాంగం ప్రకారమే సీట్లు పెంచే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!