Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • 12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమైన భారత్‌-చైనా..
      #అంతర్జాతీయం

      12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమైన భారత్‌-చైనా..

      భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయినా.. సరిహద్దుల్లో.. నిర్మాణాలు, బలగాల మోహరింపు.. దీనికి ధీటుగా భారత్‌ స్పందించడం.. ఇలా వ్యవహారం సాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో 12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమయ్యాయి భారత్‌-చైనా.. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశం జరగనుంది.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగనున్న ఈ సమావేశంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై…
    • బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి…
      #తెలంగాణ

      బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి…

      బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్‌ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్‌. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు..…
    • కన్నడ రాజకీయాలపై ప్రతిపక్షాల సెటైర్‌:  మారింది వ్యక్తి మాత్రమే…
      #Top Story

      కన్నడ రాజకీయాలపై ప్రతిపక్షాల సెటైర్‌: మారింది వ్యక్తి మాత్రమే…

      క‌ర్నాట‌క రాజకీయాలు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.  క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప రాజీనామా చేయ‌డంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.  వ‌య‌సు నియ‌మావ‌ళి ప్ర‌కారం బీజేపీ య‌డ్యూర‌ప్ప‌ను త‌ప్పించిందని బీజేపీ చెబుతున్న‌ది.  అధిష్టానం త‌న‌పై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేద‌ని, బీజేపీ నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి రాజీనామా చేసిన‌ట్టు అటు య‌డ్యూర‌ప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ అంశాన్ని మ‌రోలా చూస్తున్నాయి.  ముఖ్య‌మంత్రిని బ‌ల‌వంతంగా త‌ప్పించార‌ని సెటైర్లు వేస్తున్నాయి.  అవినీతి కార‌ణంగానే ముఖ్య‌మంత్రిని తొల‌గించి చేతులు కడుక్కోవాల‌ని కేంద్రం చూస్తున్న‌ట్టు కాంగ్రెస్…
    • ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా మారిన రాహుల్ గాంధీ…
      #Top Story

      ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా మారిన రాహుల్ గాంధీ…

      పార్ల‌మెంట్‌లో రైతు చ‌ట్టాల‌పై వాడీవేడీ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.  రైతు చ‌ట్టాల‌ను బ్యాన్ చేయాల‌ని ఇప్ప‌టికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.  పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో రైతులు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాలు నిర్వ‌హించారు.  పార్ల‌మెంట్ ముట్ట‌డిని మొద‌ట ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, ఆ త‌రువాత ఆ కార్య‌క్ర‌మాన్ని విర‌మించుకున్నారు.  ప్ర‌స్తుతం ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పెద్ద ఎత్తున నిర‌స‌న దీక్ష‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న‌ది.…
    • వైరల్ వీడియో: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయిన అమ్మాయి
      #జాతీయం

      వైరల్ వీడియో: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయిన అమ్మాయి

      ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధ‌ప‌డుతోంది. ఈ కార‌ణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువ‌తి. సమాచారం అందుకున్న ఎస్సై ధన్‌ ప్రకాశ్‌, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ అక్క‌డ‌కు వెళ్లారు. మెట్రో సిబ్బందితో క‌లిసి ఆ యువ‌తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కాగా స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె…
    • కేంద్రానికి  షాక్….జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నా
      #వార్తలు

      కేంద్రానికి షాక్….జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నా

      ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే “సంయుక్త కిసాన్ మోర్చా”, “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” కు చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతి ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చారు. జూలై 22 నుండి ఆగష్టు 9…
    • అల‌ర్ట్‌: ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం…
      #Top Story

      అల‌ర్ట్‌: ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం…

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మ‌రో వైర‌స్ ఇబ్బందు తెచ్చిపెడుతున్న‌ది.  ప‌క్షుల‌కు సోకే బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతున్న‌ది.  బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు దృవీక‌రించారు.  బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేష‌న్‌కు వెళ్లాల‌ని, ఏవైనా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే రిపోర్ట్ చేయాల‌ని నిపుణులు సూచించారు.  ఈనెల 2 వ తేదీన హ‌ర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,…
    • హైఅలర్ట్‌: డోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్ర..! ఐబీ హెచ్చరికలు
      #జాతీయం

      హైఅలర్ట్‌: డోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్ర..! ఐబీ హెచ్చరికలు

      ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్‌ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్‌గా…
    • హక్కులకు భంగం కలుగుతోంది.. మోడీ, షా సమాధానం చెప్పాలి..!
      #తెలంగాణ

      హక్కులకు భంగం కలుగుతోంది.. మోడీ, షా సమాధానం చెప్పాలి..!

      ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది… ప్రతిపక్ష నేతలు, సీనియర్‌ జర్నలిస్టులు, ప్రముఖులతో పాటు.. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌కు గురికాడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫోన్లు ట్యాప్ చేస్తూ.. అభద్రతకు గురిచేస్తున్నారన్న ఆయన.. పెగాసస్ స్పైవేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని.. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లు కూడా…
    • పార్లమెంట్‌ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
      #జాతీయం

      పార్లమెంట్‌ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

      ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మొత్తం 20 రోజుల‌పాటు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే…
    ←1…231232233234235…243→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions