Theft: ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంటి యజమానికి నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడిని లక్నో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
Tamil Nadu: ఒక మహిళను హత్య చేసి, పూడ్చి పెట్టేందుకు గొయ్యి తవ్వుతుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో జరిగింది.
బెట్టింగ్కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లిలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ముగ్గురు కార్ డీలర్లను కిడ్నాప్ చేసి, వారి ప్రైవేట్ పార్ట్లపై విద్యుత్ షాక్తో చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆందోళనకరమైన వీడియోలు, కిడ్నాపర్లు నగ్నంగా ఉన్నప్పుడు పురుషుల ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్లు ఇస్తున్నట్లు చూపుతున్నాయి.
దక్షిణ తైవాన్లోని కాహ్సియుంగ్లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తండ్రితో 50 ఏళ్లకు పైగా నివసించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అతని తండ్రి చనిపోవడానికి చాలా కాలం ముందు అతని తల్లి కూడా మరణించింది. దాంతో ఆ మహిళ తన తండ్రితో నివసిస్తుంది. అయితే తండ్రి కూడా చనిపోవడంతో పింఛన్ కోసం తండ్రి మృతదేహాన్ని పాతిపెట్టకుండా ఇంట్లోనే చాలా ఏళ్లుగా దాచి పెట్టింది. గత సంవత్సరం నవంబర్లో, డెంగ్యూ వ్యతిరేక…
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు.
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు.
Engagement Off: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందనే కోపంతో అమ్మాయి తల నరికి, ఆ తలతో పారిపోయిన ఘటన రాష్ట్రంలోని మడికేరిలో జరిగింది