Mobile phone: గుజరాత్లోని అరవల్లి జిల్లాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఆవేశపూరిత నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మొబైల్ ఫోన్ గురించి భర్తతో గొడవ పడిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నేపాల్ కు చెందిన ఉర్మిళ ఖానన్ రిజన్ అనే మహిళ తన భర్త, బిడ్డతో కలిసి మోడసాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ ఉంది.
Hyderabad: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు బంధువుల ఇళ్లకు, ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒకే రాత్రిలో 13 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? పోలీసుల సమాచారం ప్రకారం…
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం బేరం పార్క్ సమీపంలో జరిగిన కారు బీభత్సం ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే భవానిపురం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..! ఈ ఘటనకు సంబంధించి ఏడీసీపీ…
Indore: 8 ఏళ్లుగా తనతో శృంగారానికి నిరాకరిస్తుందనే కోపంతో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల మహిళ జనవరి 9న ఏరో డ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిందని డీసీపీ శ్రీకృష్ణ లాల్చందానీ మీడియాకు తెలిపారు.
Bengaluru: లైంగిక వేధింపులు, కోరిక తీర్చనందుకు 34 ఏళ్ల మహిళను, 18 ఏళ్ల వ్యక్తి హత్య చేశాడు. బెంగళూర్లో వారం రోజుల తర్వాత ఈ హత్యను పోలీసులు ఛేదించారు. జనవరి 3న షర్మిల డీకే తన అద్దె ఇంట్లో మరణించి కనిపించింది. దీనిపై అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Murder In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో గత కొంత కాలంగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బోరబండ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ యువతి హత్య ఘటన నగరాన్ని మరోసారి షాక్కు గురిచేసింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..! పోలీసుల అందించిన వివరాల…
Crime News: విజయవాడలోని సింగ్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
Shocking: హర్యానాలో మహిళ హత్య సంచలనంగా మారింది. పోలీసుల విచారణ తర్వాత విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యమునా నగర్ జిల్లాలో జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. గొడవల కారణంగా కన్న కొడుకే హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ హత్యకు అతడి స్నేహితుడు సహకరించనట్లు గుర్తించారు. శ్యాంపూర్ గ్రామ సర్పంచ్ భార్య బల్జీందర్ కౌర్ డిసెంబర్ 24 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసు విచారణ కఠినంగా మారడంతో దీనిని క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు.…
Warangal: వరంగల్ జిల్లాలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..! ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోత్స్న అనే వివాహిత తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ తీవ్ర…
Wife Killed Husband: విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. పోలీసుల ధర్యాప్తులో హత్య కేసుగా తేలింది.. భార్యే ప్రియుడు మోజులో పడి హత్య చేయించింది. నెల రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై ఎన్నో మలుపులు తిరిగిన మర్డర్ కేసుగా మారింది.