Home
Crime News
Crime News News
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
Maharashtra: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయడానికి నిరాకరించిన భార్యపై భర్త దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె మరణించింది. ఈ ఘటనలో పోలీసులు భర్తను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. మృతురాలిని 38 ఏళ్ల యామిని కృష్ణ లాల్ యాదవ్గా గుర్తించారు. నిందితుడు 41 ఏళ్ల కృష్ణ లాల్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత… -
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా బిహార్కు చెందిన సనావుల్లా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రైమ్ కేర్ ఆస్పత్రికి సమీపంలోనే ఓ మెకానిక్ షాపు ఉంది. ఈ షాపులో సనావుల్లా ఖాన్ పనిచేస్తున్నాడు. మెకానిక్… -
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
Se*xual Assault: తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న సమయంలో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బిహార్కు చెందిన కార్ల మెకానిక్ మహ్మద్ సనావుల్లా (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి… -
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ను కాల్చి చంపాను. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అతడి ఫార్చ్యూనర్ కారులోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి, కాలువలో పడేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సొంత ఊరు ఉన్నావ్ అయినప్పటికీ,… -
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. వినడానికే ఎంతో విచిత్రంగా ఉన్న ఈ కోణాలన్నీ కలిసిన ఒక దారుణమైన నిజ జీవిత కథ భోపాల్ పోలీసులనే షాక్కు గురిచేసింది. ప్రియుడితో భార్య కలిసి ఉండటం సహించలేని ఒక మహిళ, తన మాజీ ప్రియుడిని రంగంలోకి దించి ఓ నిండు ప్రాణాన్ని దారుణంగా బలితీసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మోనూ రైక్వార్ అనే వ్యక్తి ఆగస్టు 23న తన భార్య రాఖీ రైక్వార్ కనిపించడం లేదంటూ… -
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
MAHARASHTRA: ‘‘మటన్’’ వివాదం సొంత కొడుకు హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శ్రావణ మాసంలో మటన్ వండటం విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాలను తీసింది. వార్జే-మల్వాడి ప్రాంతంలో 30 ఏళ్ల మహేష్ భగవాన్ గైక్వాడ్ను తండ్రి కొట్టి చంపారు. పోలీసులు నిందితుడైన 64 ఏళ్ల తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్ను, అతని 60 ఏళ్ల తల్లి పార్వతి భగవాన్ గైక్వాడ్ను అరెస్టు చేశారు. ఆగస్టు 25న రాత్రి ఈ హత్య జరిగింది.… -
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
ప్రేమ పేరుతో వల విసిరి.. మతమార్పిడే లక్ష్యంగా జరిగే కుట్రనే లవ్ జిహాద్గా భావిస్తున్నారు. గతంలో ఉత్తరాదికి పరిమితమైన లవ్ జిహాద్. ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించిందనే వాదన వినిపిస్తోంది. కాకినాడ సౌజన్య కేసులో లవ్ జిహాద్ కోణం బయటపడటం కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్ బలపడుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు అదో విషాదం. కానీ సౌజన్య సూసైడ్ లెటర్ దొరికిన తర్వాత.. విషాదం కాస్తా..… -
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్పూర్లోని వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ కేసులో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై ఇద్దరు వ్యక్తులు యాబా అనే మెథాంఫెటమైన్ డ్రగ్ను తీసుకుంటుండగా కుటుంబంలోని ఒక వ్యక్తి చూడటంతో, ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందనే భయంతో కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు తేలింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. హత్యల తర్వాత నిందితులు వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 6-7 గంటల… -
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
Bangladesh: బాంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కొడుకు మృతదేహాలు మూసి ఉన్న ఇంట్లోనే లభించాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ నలుగురినీ గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు ఒకే హిందూ ఫ్యామిలీకి చెందిన వాళ్లు… -
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
Murder Case: ఒడిశాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. బొలాంగీర్ జిల్లాలోని దేవ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బగ్దా గ్రామంలో 40 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని తుసురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెబడముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖార్సెల్గా గుర్తించారు. భోజనానికి పిలిచి…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!