Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా
      #అంతర్జాతీయ క్రీడలు

      కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా

      శ్రీలంక టూర్‌లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్‌కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా..…
    • కరోనా థర్డ్‌వేవ్‌ పై సీఎం జగన్ కీలక సూచనలు…
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా థర్డ్‌వేవ్‌ పై సీఎం జగన్ కీలక సూచనలు…

      కరోనా థర్డ్‌వేవ్‌ సన్నద్ధత పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… మూడోవేవ్‌ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి అని కలెక్టర్లకు స్పష్టం చేశారు, థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో తెలియదు కానీ , మనం అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల వారీ ప్రణాళికల ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి అని సూచించారు. అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్లను సిద్ధంచేసుకోవాలి. స్టాఫ్‌ నర్సులకు పీడియాట్రిక్‌…
    • కేంద్రం ధీమా:  జులై చివ‌రి నాటికి 51 కోట్ల డోసులు…
      #Top Story

      కేంద్రం ధీమా: జులై చివ‌రి నాటికి 51 కోట్ల డోసులు…

      దేశంలో వేగంగా క‌రోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఇప్ప‌టికే 45 కోట్ల‌కు పైగా టీకాలు వేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.  అయితే, గ‌త కొన్ని రోజులుగా వ్యాక్సినేష‌న్ మంద‌కోడిగా జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌తిపక్షాలు విమ‌ర్శిస్తున్నాయి.  ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ కొట్టిపారేసింది. గ‌తంలో చెప్పిన విధంగానే జులై 31 నాటికి ఎట్టిప‌రిస్థితుల్లో కూడా 51 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామ‌ని ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాల‌కు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌లిపి 45.7 కోట్ల డోసులు…
    • తెలంగాణ క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      తెలంగాణ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,23,166 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 645 మందికి పాజిటివ్‌గా తెలింది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 6,42,436 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,29,408 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనాతో 4 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి…
    • భారత జట్టులో కరోనా కలకలం… పాండ్యాకు కరోనా పాజిటివ్
      #Top Story

      భారత జట్టులో కరోనా కలకలం… పాండ్యాకు కరోనా పాజిటివ్

      భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది.…
    • వచ్చేనెలలోనే పిల్ల‌ల‌కు టీకా…!!?
      #Top Story

      వచ్చేనెలలోనే పిల్ల‌ల‌కు టీకా…!!?

      దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్లు వ‌య‌సుపైబ‌డిన వారికి క‌రోనా టీకాలు అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం దేశంలో కేసుల సంఖ్య త‌క్కువ‌గా న‌మోద‌వ్వ‌డానికి ఇదికూడా ఒక కార‌ణమ‌ని నిపుణులు చెబుతున్నారు.  అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో 18 ఏళ్ల‌లోపున్న పిల్ల‌ల‌కు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  వ‌చ్చే నెల‌లోనే టీకా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈరోజు బీజేపీ ఎంపీల‌తో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్…
    • ఇండియా కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..
      #Top Story

      ఇండియా కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

      భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజా బులెటిన్‌ ప్రకారం.. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29,689 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 415 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 42,363 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…
    • మళ్లీ పెరుగుతోన్న పాజిటివిటీ రేటు… థర్డ్ వేవ్‌కు సంకేతమా..?
      #Top Story

      మళ్లీ పెరుగుతోన్న పాజిటివిటీ రేటు… థర్డ్ వేవ్‌కు సంకేతమా..?

      కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ దేశంలో కల్లోలమే సృష్టించింది.. కొత్త రికార్డుల సృష్టించాయి పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య… క్రమంగా కేసులు తగ్గినట్టే తగ్గినా.. పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. కానీ, మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదు కాగా.. అంతకుమందు వారంలో ఇది…
    • తెలంగాణ కరోనా అప్‌డేట్‌
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్‌డేట్‌

      కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,14,105 శాంపిల్స్‌ పరీక్షించగా.. 638 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 715 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,41,791కి పెరగగా.. రికవరీ కేసులు 6,28,679కు చేరాయి.. ఇక, ఇప్పటి…
    • తగ్గిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ ధర
      #తెలంగాణ

      తగ్గిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ ధర

      రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారమ్ టికెట్‌ ధరను సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్‌ఫారమ్‌ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్‌ నెట్‌వర్క్‌లో అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో…
    ←1…124125126127128…194→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions