Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!
      #అంతర్జాతీయం

      వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. క్ర‌మంగా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లు మొగ్గుచూపుతున్నారు.. మొద‌ట‌ల్లో కొన్ని అపోహ‌లు ఉన్నా.. ప్ర‌భుత్వం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం పోటీప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, గ‌త 4 వారాల్లో సింగ‌పూర్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో న‌మోద‌య్యాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డించాయి. సింగ‌పూర్ సిటీలో ముమ్మ‌రంగా వ్యాక్సినేష‌న్ చేప‌ట్ట‌డంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య ప‌రిమితంగా…
    • ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..
      #ఆంధ్రప్రదేశ్

      ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వ‌ర‌కు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ స‌ర్కార్.. అల్ల‌వ‌రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు ప‌నియేనుండ‌గా.. మధ్యాహ్నం 2…
    • ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

      ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1747 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,47,444 కి చేరింది. ఇందులో 19,11,282 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,939 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… గ‌డిచిన 24…
    • వినూత్న ఆలోచన‌: వాడేసిన మాస్క్‌ల‌తో వెడ్డింగ్ గౌన్‌…
      #Top Story

      వినూత్న ఆలోచన‌: వాడేసిన మాస్క్‌ల‌తో వెడ్డింగ్ గౌన్‌…

      క‌రోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది.   క‌రోనా త‌రువాత ప్ర‌పంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్య‌మ‌వుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్న నేప‌థ్యంలో టామ్ సిల్వ‌ర్ వుడ్ అనే డిజైన‌ర్ డిస్పోజ‌బుల్ మాస్క్‌ల‌తో తెల్ల‌ని వెడ్డింగ్ గౌన్‌ను త‌యారు చేశారు.  1500 వాడి ప‌డేసిన మాస్క్‌ల‌తో ఈ వెడ్డింగ్ గౌన్‌ను త‌యారు చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ఈ గౌన్ త‌యారీకి ప్ర‌ముఖ వెడ్డింగ్ ప్లాన‌ర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది.  జెమియా హాంబ్రో అనే మోడ‌ల్ ఈ డ్రెస్‌ను…
    • తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు
      #తెలంగాణ

      తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు

      తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు నిర్వహించగా, 648 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 59, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 696 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త‌గా 1843 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.  ఇందులో 19,11,812 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 12 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 13,209 మంది మృతి చెందారు.  రాష్ట్రంలో 24 గంట‌ల్లో 70,727 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో…
    • తాజా సర్వే…మనిషి జీవనంపై కోవిడ్ ప్రభావం…
      #Top Story

      తాజా సర్వే…మనిషి జీవనంపై కోవిడ్ ప్రభావం…

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌దిలిపెట్ట‌లేదు.  వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు తగ్గిన‌ట్టుగానే త‌గ్గి మ‌ర‌లా అధిక సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌, జ‌పాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై క‌రోనా విజృభిస్తున్న‌ది.  వీరికి క‌రోనా సోకితే ముప్పు తీవ్ర‌త అధికంగా ఉంటుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది.  మ‌ధుమేహం బాధితుల‌కు కరోనా సోకితే ముప్పు…
    • కరోనాతో ప్రియురాలు మృతి.. ప్రియుడి ఆత్మహత్య
      #ఆంధ్రప్రదేశ్

      కరోనాతో ప్రియురాలు మృతి.. ప్రియుడి ఆత్మహత్య

      కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్‌లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.
    • తూర్పుగోదావరిలో మళ్లీ లాక్‌డౌన్..!
      #ఆంధ్రప్రదేశ్

      తూర్పుగోదావరిలో మళ్లీ లాక్‌డౌన్..!

      ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి…
    • మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. అక్కడ 2 రోజులు పూర్తిగా లాక్‌డౌన్‌..!
      #జాతీయం

      మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. అక్కడ 2 రోజులు పూర్తిగా లాక్‌డౌన్‌..!

      దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్‌ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీకెండ్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ నెల 24, 25 తేదీల్లో (శనివారం,…
    ←1…126127128129130…194→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions