ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది.. ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 29న కొత్త ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది.. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎప్పుడో పేర్కొంది.. దేశంలో ఈ కొత్త 5జీ ఫోన్ ధరను కాన్ఫిగరేషన్లతో పాటు చిప్సెట్, బ్యాటరీ, ఓఎస్ వివరాల వంటి కొన్ని ఇతర స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఒప్పో ఇండియా ల్యాండింగ్ పేజీలో మోడల్ రెండో…
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది. థియేటర్లలో, ఓటీటీలలో వరుస లు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతేడాది జవాన్ తో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల భామా కలాపం 2 వెబ్ సిరీస్తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ భామ…
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది.. ఈ వాచ్ ల పై ఆసక్తి కలిగిన వారు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. . 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఉచిత బుల్లెట్ వైర్లెస్ Z2 ఇయర్బడ్లను కూడా పొందవచ్చని…
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వY200ఈ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.67…
ఐకాన్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ సన్నివేశాల తో సినిమాను తెరకేక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వి30 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. వివో ఫోన్ 120హెచ్జెడ్…
ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది .. ఇక ఈ కంపెనీ తాజాగా స్క్రాంబ్లర్ 1200 మోటార్సైకిల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200లో మీరు 270-డిగ్రీ క్రాంక్తో 1,200 cc సమాంతర-ట్విన్ ఇంజన్ని పొందుతారు. ఈ ఇంజన్ 89 bhp…
చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. ప్రేమికుల రోజు కారణంగా ఫిబ్రవరిని ప్రేమ నెలగా పరిగణిస్తారు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున మీ ప్రియమైన వ్యక్తికి చాక్లెట్ బహుమతిగా ఇస్తుంటారు. జీవితంలో ప్రత్యేక సంతోషకరమైన సందర్భాలను చాక్లెట్లతో జరుపుకుంటారు.. అయితే ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన చాక్లెట్స్ కూడా ఉన్నాయి.. అసలు ఆలస్యం…
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొని వస్తున్నారు.. ఈ కంపెనీ ఇప్పటివరకు తీసుకువచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అయితే ఇప్పుడు మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. అదే రెడ్ మీ ఎ3.. ఈ ఫోన్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్…