శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. కంపెనీ నుంచి వస్తున్న ప్రతి ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా వచ్చిన మరో ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్పై పని చేయనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్……
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ..ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఐస్…
శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు.. గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ చిప్సెట్పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, హెడ్లైన్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ను కలిగి ఉంది.. ఈ కొత్త ఫోన్ మూడు ఆప్షన్స్ లో రానుంది.. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు…
ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..తన లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ఆ పెళ్లిలో ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.. ఇప్పుడు…
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. అత్యంత సంపన్నుడు.. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేశారంటే మాటలు కాదు.. ఈ పెళ్లి వేడుకలను గుజరాత్ లోని జామ్ నగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి.. ఆ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు అందరు హాజరయ్యారు. ఒక పెద్ద పండగలాగా జరిగింది. ఇక ఈ…
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్మి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. రియల్మి 12 ప్లస్ 5జీ సిరీస్ వచ్చేసింది. బడ్జెట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఈ స్మార్ట్ఫోన్ ఒకటి.. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్, ధర ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. రియల్మి 12 ప్లస్ 5జీ ఫోన్…
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన దాల్ రెసీపీ..ఈ కర్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దుబాయ్లోని ఫెమస్ సెలెబ్రేటి చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. అతనికి…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది.. ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 29న కొత్త ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ లాంచ్ అయ్యింది .. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎప్పుడో పేర్కొంది.. దేశంలో ఈ కొత్త 5జీ ఫోన్ ధరను కాన్ఫిగరేషన్లతో పాటు చిప్సెట్, బ్యాటరీ, ఓఎస్ వివరాల వంటి కొన్ని ఇతర స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఒప్పో ఇండియా ల్యాండింగ్ పేజీలో మోడల్…
ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం షావోమీ కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది.. షావోమీ 14 అల్ట్రా మోడల్.. ఈ ఫోన్ ను ఈ ఏడాదిలోనే చైనాలో లాంచ్ చేశారు.. షావోమీ 14 అల్ట్రా ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ అన్ని వైపులా కర్వడ్ డిస్ప్లేను విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ఓఎస్లో రన్…
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి వదిలారు.. గ్యాలక్సీ బుక్ 4 సిరీస్ పేరుతో ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ఈ సిరీస్లో భాగంగా గ్యాలక్సీ బుక్ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్టాప్లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ నెల 20 నుంచే ఈ కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. ఈ…