Kiren Rijiju: డ్రాగన్ కంట్రీ చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ని తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్లో పలు ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదని, అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది.
భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
సోషల్ మీడియాలోప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఓ భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే నిజంగా ఒక్కసారిగా మనిషినిలో వణుకు పుడుతుంది. మనం నిలబడిన చోట ఒక్కసారిగా నేల కుంగిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో హఠాత్తుగా నేల కుంగి పోయింది. అందులో ఓ మహిళ పడిపోయింది. మహిళా షాపింగ్…
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ.. వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది.
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.
Pakistan: పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అయితే, ఈ పరిణామంపై చైనా తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం పాక్-చైనా స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.
భారత్తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్లో ఒక ప్రకటన చేశారు.
China : అరుణాచల్ ప్రదేశ్ తమ వాటాగా పేర్కొంటూ వస్తున్న నిరంతర ప్రకటనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పందించింది. బీజింగ్ తన అసంబద్ధ వాదనలను ఎన్నిసార్లు పునరావృతం చేసినా, అరుణాచల్ ప్రదేశ్ మా భాగమేనన్న మా స్టాండ్ను మార్చుకోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఓ యువతి తన రూపాన్ని తనకు ఎంతో ఇష్టమైన నటిలా కనిపించడానికి ఏకంగా 100 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. చైనా దేశానికి చెందిన ఈ బాలిక తన పదమూడవ ఏట నుంచి ఈ సర్జరీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక సర్జరీలు చేస్తున్న సమయం కారణంగా వాటికి సమయం కేటాయించడం కోసం ఆమె తన పాఠశాలను కూడా వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: No Tax Paid : టాక్స్…