Home
Business News
Business News News
-
Sovereign Gold Bond : రూ.500ల తగ్గింపుతో చౌక బంగారం కొనేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్
Sovereign Gold Bond : మోడీ ప్రభుత్వం నుంచి రూ.500 తగ్గింపుతో 'చౌక' బంగారాన్ని కొనుగోలు చేసేందుకు నేడే చివరి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలుకు ఈరోజు చివరి తేదీ. -
Bitcoin : బిట్కాయిన్ రెండేళ్ల గరిష్టానికి పెరగడానికి వెనుక కారణం ఏమిటి?
Bitcoin : క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లో ఇటిఎఫ్ ఆమోదం పొందిన తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. గురువారం బిట్కాయిన్ ధర 53,311డాలర్లు అంటే దాదాపు రూ. 45 లక్షల కంటే ఎక్కువకు పెరిగింది. -
Reliance Share: ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలిపిన రిలయన్స్ .. 55శాతం పెరిగిన సంపద
Reliance Share: భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట మరో సరికొత్త రికార్డు నమోదైంది. -
Sony – Zee : సోనీతో జీ విలీన ఒప్పందం విచ్ఛిన్నం.. భారీగా ఉద్యోగుల తొలగింపు ?
Sony - Zee : Zee, Sony మధ్య విలీన ఒప్పందం విచ్ఛిన్నమైన తర్వాత వినోద సంస్థలో తొలగింపుల అవకాశం బలంగా కనిపిస్తోంది. కంపెనీ తన లాభాలను పెంచుకునేందుకు ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. -
Paytm: ఉపశమనం అనుకునే లోపే మళ్లీ 9శాతం పడిపోయిన పేటీఎం షేర్లు
Paytm: Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు వాటి రెండు రోజుల పెరుగుదలకు బ్రేక్ పడ్డాయి. ఇది గురువారం ఉదయం 9 శాతానికి పైగా పడిపోయింది. -
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేట్ యథాతథం
RBI, Repo Rate, Monetary Policy Committee , Reserve Bank of India, RBI Governor Shaktikanta Das, Business News -
SGB Scheme : ఫిబ్రవరి 12నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్.. ఇన్వెస్టర్లు గెట్ రెడీ
SGB Scheme : మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. -
Budget 2024 : ఫోటో సెషన్, రాష్ట్రపతితో మీటింగ్.. నేటి ఆర్థిక మంత్రి షెడ్యూల్ ఇదే
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ మధ్యంతరమే. సాధారణ బడ్జెట్కు తగినంత సమయం లేకపోవడం లేదా త్వరలో ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తుంది. -
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్.. ఫిబ్రవరి 29 తర్వాత ఈ సేవలు బంద్!
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్లకు డిపాజిట్లు లేదా టాప్-అప్లను ఆమోదించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ను ఆర్బీఐ బుధవారం ఆదేశించింది. -
Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 801, నిఫ్టీ 215 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 801.67 పాయింట్లు కోల్పోయి 71,140కి పడిపోయింది. నిఫ్టీ 21550 పాయింట్లు పడిపోయి.. 215 పాయింట్లు కోల్పోయాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకోగా.. ఈరోజు అదే స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. ఉదయం గ్రీన్ మార్క్ తో ప్రారంభమైన మార్కెట్ ఎట్టకేలకు రెడ్ మార్క్ తో ముగిసింది. ఎఫ్ఎమ్సిజి, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో మార్కెట్లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!