కష్టపడకుండ డబ్బు సంపాదించాడం ఏలా అని చాలా మంది కలలు కంటారు. అదే అభిప్రాయాన్ని బయటపెట్టిన వారికి కస్టేఫలి అనే సూక్తిని గుర్తు చేస్తూ క్లాస్ పీకుతుంటారు పెద్దలు. నిజానికి కష్టపడకుంటే ఏదీ సాధ్యం కాదు. ఇక డబ్బు సంపాదించడమనేది అసాధ్యమే. అదీ కూడా కోట్లు సంపాదించడమంటే అద్భుతమే అనాలి. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఆయనే మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్. ఏ పనిచేయకుండా, ఏలాంటి కష్టం పడకుండా ఆయన…
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా కార్యకలాపాలను విలీనం చేయబోతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఈ విలీనం వల్ల షేర్లు, నగదు ద్వారా రిలయన్స్ 51 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటుందని, మిగిలిన 49 శాతం డిస్నీ కలిగి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
Onion Price : పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి.
Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది.
RBI Penalty: నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది.
Tesla Humanoid Robot : ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్ Xతో సహా అనేక కంపెనీలకు యజమాని. ఇప్పుడు రోబో ప్రపంచంలో కూడా ఆయన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
Stock Market: ఆర్బీఐ పాలసీ రేట్లు ప్రకటించకముందే సెన్సెక్స్ మరో చరిత్ర సృష్టించింది. ఈరోజు సెన్సెక్స్ 69888.33 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 21000 దాటింది. డిసెంబర్ 4, 2023న, సెన్సెక్స్ 68918 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
Adani Group Stock : మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం 20శాతం మేర పెరిగాయి.
Stock Market: మోడీ మ్యాజిక్ కారణంగా నాలుగింటిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు కూడా సంతోషిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ప్రభావం నేడు స్టాక్ మార్కెట్పై కనిపిస్తోంది.
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.