ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడీ నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.
Bank Strike: వచ్చే నెలలో వివిధ బ్యాంకుల్లో సమ్మె జరగనున్నందున డిసెంబరులో బ్యాంకులు చాలా రోజులు మూసివేయబడవచ్చు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చింది.
PM Kisan New: పీఎం కిసాన్ 15వ విడత రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 15న రైతుల ఖాతాల్లోకి వస్తుంది. 8 కోట్ల మంది రైతుల ఖాతాలకు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ 2000 రూపాయలను జమ చేయనున్నారు.
PF Interest Credit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లను ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించింది.
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
House Rent Hike: గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి.
Swadesh Store: దేశంలోని హస్తకళాకారులు, కళాకారులకు సహాయం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి 'స్వదేశ్' స్టోర్ను ప్రారంభించింది. తెలంగాణలోని హైదరాబాద్లో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఈ స్టోర్ను ప్రారంభించారు.
ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది.