CM KCR: సోమవారం మధ్యాహ్నం అధికారిక బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు సమయం ఖరారైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Bhandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించునున్నారు.
BRS First List: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ అధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ క్రిస్టోఫర్ తిలక్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షులు దోమ్మటి సాంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారని, ఉద్యమ ద్రోహులకు తన కేబినెట్లో చోటిచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. breaking news, latest news, telugu news, big news, bandi sanjay, brs, dk aruna
KTR-Himanshu: మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షురావు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన హిమాన్షు ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా పయనమయ్యారు.
Minister KTR: హైదరాబాద్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.