Minister Prashanth Reddy: యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని తెలిపారు.. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నారని వేముల వెల్లడించారు. తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
Read Also: Naveen Polishetty : అనుష్క తో సినిమా చేయాలనే నా డ్రీమ్ నెరవేరింది..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
నిజామాబాద్ లో ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తా అంటే కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. గ్రామ గ్రామానా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తున్నాం.. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది మంత్రి ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాల క్రితం 400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ ప్రభుత్వం వచ్చాక 1200 రూపాయలకు చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మళ్లీ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!