దాదాపు 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ మళ్ళీ జతకడుతున్న సంగతి తెలిసిందే. హేరా ఫేరీతో మొదలైన వీరిద్దరి పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. ఇప్పడు వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ…
Sunil Thapa: నటుడు సునీల్ థాపా 68 సంవత్సరాల వయసులో శనివారం ఖాట్మండులో గుండెపోటుతో మరణించారు. ఆయన నేపాలీ, బాలీవుడ్, భోజ్పురి సినిమాల్లో నటించారు. మేరీ కోమ్ సినిమాలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కోచ్గా నటించారు. ఈ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చిన పాత్రలలో ఒకటిగా నిలిచింది. READ ALSO: ASUS: Zenbook S16, Zenbook, Vivobook సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లు విడుదల.. ఏఐ ఫీచర్స్, AMD…
సీరియల్స్తో కెరీర్ మొదలుపెట్టి, ‘ట్వెల్త్ ఫెయిల్’ వంటి సెన్సేషనల్ హిట్తో స్టార్డమ్ అందుకున్న విక్రాంత్ మాస్సే, 2024 చివర్లో తన రిటైర్మెంట్ గురించి చేసిన పోస్ట్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం అది కాదని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పడం వల్లే అందరూ తప్పుగా…
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే.. Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్కు ముహూర్తం…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా…
పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జపాన్లో ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సందీప్ వంగా ఈ సీక్వెల్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. Also Read : Priyanka Chopra : ప్రియాంక…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మొదటిసారిగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్లో భాగంగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆలియా భట్తో పాటు శర్వరీ బాగ్ పవర్ఫుల్ స్పై ఏజెంట్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో, హాలీవుడ్ స్థాయి విజువల్స్తో రూపొందుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో…
నటిగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొణె, ఇప్పుడు తల్లిగా తన కొత్త ప్రయాణాన్ని ఎంతో ఇష్టంగా గడుపుతోంది. తాజాగా ఆమె తన కుమార్తె దువా గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా ప్రపంచమంతా నా కూతురి చుట్టూనే తిరుగుతోంది. ఆమె నాకు అన్నింటికన్నా ఎక్కువ’ అని ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు, తాను రోజులో అత్యధికంగా వాడే పదం ‘ఐ లవ్ యు’ అని, అది కూడా తన కూతురి కోసమేనని దీపికా ఈ సందర్భంగా వెల్లడించింది.…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగుడు హల్చల్ చేశాడు. జుహు ప్రాంతంలోని ఆయన ఇంటిపై సుమారు 12 గంటల సమయంలో దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం నిందితుడు బైక్పై పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. Also Read : Vijay-Rashmika :రేపే విజయ్ – రష్మిక వివాహం? ఉదయ్పూర్లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్! సమాచారం…
జాన్వి విషయంలో శ్రీదేవి చేసిన తప్పు రవీనా ఠాండన్కు ఓ పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్తపడింది రవీనా. టాలీవుడ్ ఆఫర్ రాగానే స్టారా? యంగ్ హీరోనా అని చూడకుండా ఓకె చేసేసింది. రవీనా టాండన్.. అనిల్ తడానీ కూతురు రషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఘట్టమనేని రమేశ్బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100.. మంగళవారం తీసిన…