Nitish Kumar: నారీమణులకు మళ్లీ బొనాంజా.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
- నారీమణులకు మళ్లీ బొనాంజా
- ఖాతాల్లో రూ.10 వేలు జమ
- నిధులు జమ చేసిన సీఎం నితీష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివరాత్రి కానుకగా బీహార్ మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో నారీమణులంతా ఖుషిఖుషిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: US-Iran: మెత్తబడ్డ ఇరాన్.. అమెరికాతో అణు ఒప్పందానికి గ్రీన్సిగ్నల్!
Also Read
గత నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో మహిళలంతా పెద్ద ఎత్తున ఓటింగ్కు తరలివచ్చి బీజేపీ కూటమికి గుద్దేశారు. దీంతో భారీ మెజార్టీతో నితీష్ కుమార్ కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకున్నారు. తిరిగి అదే జోష్లో ఉన్న నితీష్ కుమార్ తాజాగా మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి. శివరాత్రి సమయంలో డబ్బులు పడడంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!