Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
- ఏప్రిల్ రాజ్యసభ స్థానాలు ఖాళీ
- మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం
- రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి?
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు తన తల్లిని పంపించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో తల్లి రీనా పాశ్వాన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
Also Read
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
2020లో కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అప్పటి నుంచి రీనా పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించాలని ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం రీనా పాశ్వాన్ను కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పంపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఏప్రిల్లో ఆర్జేడీకి చెందిన ప్రేమ్చంద్ గుప్తా, ఏడీ సింగ్, జేడీయూకు చెందిన హరివంశ్, రామ్నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన ఉపేంద్ర కుష్వాహా పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే ఛాన్సుంది. అయ్యే ఖాళీ అయ్యే స్థానాలకు గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రీనా పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లే అంశాన్ని తిరస్కరించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!