పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం దాన్ని తొలగించారు.
Bengaluru mall: ధోతీ ధరించిన రైతుని మాల్కి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సౌతిండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.
Bengaluru: ధోతి ధరించాడనే కారణంతో ఓ వృద్ధుడు, అతని కొడుకుని మాల్లోకి అనుమతించని ఘటన బెంగళూర్లో చోటు చేసుకుంది. జీటీ మాల్లోని థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బూట్లు మాయమయ్యాయి. ఓ కార్యక్రమంలో పూజకు ముందు బయట షూ విడిచిపెట్టి వెళ్లారు. తిరిగొచ్చేటప్పటికీ మాయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సమీపంలో అంతా గాలించారు.
Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది.
Husband and Wife Case: ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తలు గొడవ పడుతున్న నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకున్నంత వరకు వెళ్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరగగా.. అందుకు సంబంధించి భార్య పెట్టిన కేసు పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లి…
బెంగళూరులోని హెగ్గనహళ్లి క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న ఐదు బస్సుల్లో మంటలు చెలరేగాయి.
లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్-సెక్యులర్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ను కర్ణాటకలోని బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఏదైనా హోటల్కు గానీ.. లేదంటే రెస్టారెంట్కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు.