బెంగళూరులో ఘోరం జరిగింది. వివాహిత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో సొంతం చేసుకుంది. జూలై 28న జైపూర్లోని క్లార్క్స్ అమెర్లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.
Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్కుకుపోతుంటాయి. ఇక వర్షాకాలం ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ.
VIDEO: బెంగళూర్లోని గోల్డ్ ఫించ్ హోటల్లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఏమైందనే భయాందోళన వ్యక్తం చేశారు.
Dog Meat Row: బెంగళూర్లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.
Bengaluru Hostel Murder: బెంగళూర్లోని ఓ హాస్టల్లో 24 ఏళ్ల యువతి కృతి కుమారిని హత్య చేయడం సంచలనంగా మారింది. నిందితుడి అభిషేక్ని భోపాల్లో పోలిసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు గుర్తించారు.
బెంగళూరు హాస్టల్లో 22 ఏళ్ల యువతి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుడు అర్ధరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించి.. యువతిని అత్యంత దారుణంగా పొడిచి.. పీక కోసి చంపేశాడు.
Bengaluru: బెంగళూర్లో దారుణం జరిగింది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలని బీహార్కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు.
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టాటూ ఒక ఆర్టిస్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఛాతీపై పచ్చబొట్టు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టాటూ పోలీసుల్ని కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.