Home
Bengaluru
Bengaluru News
-
Shocking: మందు తాగుదామని తీసుకెళ్లి లవర్ భర్త దారుణ హత్య..
Shocking: బెంగళూర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లవర్ భర్తను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మందు తాగుదామని బార్కు తీసుకెళ్లి మర్డర్ చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి బెంగళూర్ లోని ఒక బార్ సమీపంలో పారేశారు. నిందితుడిని బసుదేవ్ మాలిక్గా, హత్యకు గురైన వ్యక్తి 42 ఏళ్ల సునీల్ నాయక్గా గుర్తించారు. సునీల్ నాయక్ భార్య పుష్పతో నిందితుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని పోలీస్ విచారణలో తేలింది. Read… -
S*exual Torture: భర్తపై భార్య లైంగిక వేధింపులు, స్నేహితురాలిని సుఖపెట్టాలని టార్చర్..
S*exual Torture: బెంగళూర్కు చెందిన ఒక వ్యక్తి తన భార్యపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన భార్య లైంగికంగా వేధిస్తోందని, బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. 37 ఏళ్ల వ్యక్తి, తన అత్తమామలు కూడా తన సంసారంలో జోక్యం చేసుకుంటున్నారని, దీని వల్ల తరుచుగా గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగరభావి నివాసి అయిన ఫిర్యాదుదారులు, 31 ఏళ్ల శిల్పను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత జక్కూర్లో ఒక విల్లాకు… -
Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
Crime: బెంగళూర్లో దారుణ సంఘటన జరిగింది. తన చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సొంత బావమరిదిని ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతదేహంతో పాటు తన కారుతో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. బైరప్పనహల్లికి చెందిన డాగ్ కెన్నెల్ ఓనర్ అయిన శ్రీనివాస్ను నిందితుడిగా గుర్తించారు. మృతుడు 24 ఏళ్ల రంజిత్గా తేలింది. Read Also: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2! రంజిత్ శ్రీనివాస్ భార్య తమ్ముడు.… -
Bengaluru Crime: మహిళ, ఆమె సోదరుడి హత్య.. ప్రేయసి కుమారుడే నిందితుడు..
Bengaluru Crime: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. బెంగళూర్లో ఒక మైనర్ బాలుడు మహిళ, ఆమె సోదరుడిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. పీన్యా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను మల్లే గౌడ భార్య యమున(36) ఆమె సోదరుడు సుదీప్(34)గా గుర్తించారు. నిందితుడు 16 ఏళ్ల బాలుడని తేలింది. ఇతను ఛాయా అనే మహిళ కుమారుడని సమాచారం. -
Viral News: నిమ్మకాయ జ్యూస్కి ‘గ్యాస్ ఛార్జ్’.. షాకైన కస్టమర్లు!
Bengaluru Cafe Charges Gas Fee for Lemon Juice: కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఒక హోటల్ యాజమాన్యం వినియోగదారులకు అదనపు భారాన్ని మోపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని ఓ కేఫ్లో నిమ్మకాయ జ్యూస్ తాగిన కస్టమర్లు బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండాల్సిన బిల్లుకు అదనంగా ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట 5 శాతం అదనంగా వసూలు చేయడం వివాదానికి దారి తీసింది. ఆదివారం జరిగిన ఈ… -
LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్కు ‘‘గ్యాస్ మంటలు’’..
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి. -
Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..
Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. -
Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులో రెండో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. శుక్రవారం 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రాష్ట్రాభివృద్ధి కోసం వివిధ ప్రాజెక్టులు, కొత్త పథకాలు ప్రకటించారు. -
Bengaluru: వంట విషయంలో అత్తతో గొడవ.. టెక్కీ ఆత్మహత్య!
Bengaluru: టెక్ సిటీ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేవలం వంట చేసే విషయంలో అత్తతో జరిగిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు చెందిన నితీష్ కుమార్ (31) బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అతను తన భార్య, అత్తతో కలిసి నగరంలోని HSR లేఅవుట్ పరిధిలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో… -
Drug Racket Busted: హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా బట్టబయలు.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..!
Hyderabad Drug Racket Busted: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రాకెట్ స్థావరాలపై పోలీసులు గట్టి దెబ్బకొట్టారు. రాజేంద్రనగర్, మియాపూర్ ప్రాంతాల్లో వేర్వేరు ఆపరేషన్లలో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోనూ బెంగళూరును అడ్డాగా చేసుకుని నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. ఈ దాడుల్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్,…
తాజావార్తలు
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!