Big Relief for RCB: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్.. బెంగళూరులోనే ఐపీఎల్ మ్యాచ్లు..
- ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్..
- చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్లు..
- ఐపీఎల్ మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రసక్తే లేదు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు. అయితే, 2024 జూన్ 4వ తేదీన ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం లేదని ప్రచారం జరిగింది. కానీ, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
- RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
అయితే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే ఒక పెద్ద కొత్త స్టేడియాన్ని కూడా నిర్మించే ప్రణాళిక ఉందని తెలిపారు. నేను క్రికెట్ అభిమానిని.. కర్ణాటకలో జరిగిన ప్రమాదం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం.. బెంగళూరుకు గౌరవం దక్కేలా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఈవెంట్లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మైదానం పూర్తిగా కేఎస్సీఏ ఆధ్వర్యంలో నడుస్తుందని స్పష్టం చేశారు.
Read Also: IndiGo Refund Rs.610 Crore: ఇండిగో ప్రయాణికులకు రూ. 610 కోట్లు రీఫండ్..
ఇక, చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రసక్తే లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అన్ని మ్యాచ్ లను ఈ స్టేడియంలోనే కొనసాగిస్తాం.. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవం.. దాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. మహిళల మ్యాచ్ల గురించి ప్రశ్నించగా, వారికి తగిన అవకాశాలు ఇవ్వడం మా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!