Big Relief for RCB: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్.. బెంగళూరులోనే ఐపీఎల్ మ్యాచ్లు..
- ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్..
- చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్లు..
- ఐపీఎల్ మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రసక్తే లేదు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు. అయితే, 2024 జూన్ 4వ తేదీన ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం లేదని ప్రచారం జరిగింది. కానీ, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
అయితే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే ఒక పెద్ద కొత్త స్టేడియాన్ని కూడా నిర్మించే ప్రణాళిక ఉందని తెలిపారు. నేను క్రికెట్ అభిమానిని.. కర్ణాటకలో జరిగిన ప్రమాదం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం.. బెంగళూరుకు గౌరవం దక్కేలా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఈవెంట్లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మైదానం పూర్తిగా కేఎస్సీఏ ఆధ్వర్యంలో నడుస్తుందని స్పష్టం చేశారు.
Read Also: IndiGo Refund Rs.610 Crore: ఇండిగో ప్రయాణికులకు రూ. 610 కోట్లు రీఫండ్..
ఇక, చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రసక్తే లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అన్ని మ్యాచ్ లను ఈ స్టేడియంలోనే కొనసాగిస్తాం.. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవం.. దాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. మహిళల మ్యాచ్ల గురించి ప్రశ్నించగా, వారికి తగిన అవకాశాలు ఇవ్వడం మా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!