Bengaluru: జంటలకు షాక్.. ప్రముఖ ఆలయంలో వివాహాలు నిషేధం
- కొత్త జంటలకు పూజారులు షాక్
- ఇకపై ప్రముఖ ఆలయంలో వివాహాలు నిషేధం
- విడాకుల కేసుల్లో కోర్టులు పిలవడంపై పూజారులు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ జంటైనా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదు. అంతేకాని పెళ్లి చేసుకున్నాక మాటిమాటికీ గొడవలు పడి విడాకుల కోసం కోర్టు మెట్టులు ఎక్కితే మాత్రం అందరికీ సమస్యే. ఆ జంటతోనే ఆయిపోతుందంటే కాదు.. పెళ్లి చేసినోళ్లను.. సాక్షి సంతకాలు పెట్టినోళ్లను కూడా న్యాయస్థానాలు విచారణకు పిలుస్తుంటాయి. ఈ క్రమంలో పూజారులు విసిగెత్తిపోయారు. దీంతో బెంగళూరు ప్రముఖ ఆలయ పూజారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆలయంలో వివాహాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: సోనియాగాంధీకి ఎదురుదెబ్బ.. పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్ట్లో పేరు ఉండడంపై నోటీసు
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
శతాబ్దాల నాటి వారసత్వ పుణ్యక్షేత్రం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ఆలయాలలో ఒకటైన హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు ప్రసిద్ధ వివాహ వేదికగా ఉండేది. గతంలో ఈ ఆలయంలో 100 నుంచి 150 వివాహాలు నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో వివాహాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. వివాహాలు విఫలమైనప్పుడు చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తన వివాహాన్ని నిర్వహించడానికి ఆలయం నిరాకరించిందని ఆరోపిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)కి ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆలయ నిర్ణయం బహిరంగమైంది.
ఇది కూడా చదవండి: Nagpur: నాగ్పూర్లో విషాదం.. కబడ్డీ ప్లేయర్ ఆత్మహత్య
నివేదిక ప్రకారం.. విడాకుల విచారణల సమయంలో కోర్టులు తరచుగా సమన్లు జారీ చేసేవని ఆలయ సిబ్బంది తెలిపారు. ఆలయ కమిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోవిందరాజు మాట్లాడుతూ.. చాలా మంది జంటలు నకిలీ పత్రాలను ఉపయోగించి ఆలయంలో వివాహం చేసుకున్నారని చెప్పారు. అనంతరం వారి కుటుంబాలు ఆలయాన్ని ఆశ్రయించాయని.. కొన్ని సందర్భాల్లో చట్టపరమైన వివాదాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!