టాలీవుడ్లో అనుపమ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ కావొస్తోంది కానీ సోలో హీరోయిన్గా శతమానం భవతి, టిల్లు స్క్వేర్ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. టిల్లు2లో లిల్లీ క్యారెక్టర్లో గ్లామర్ డోస్ పెంచి పొట్టి దుస్తులు, సిద్దు జొన్నలగడ్డతో కిస్సులు, రొమాన్స్ అంటూ ఆరాచకం సృష్టించడంతో హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. అదే టైంలో విమర్శకుల ప్రశసంలు దక్కాయి. ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. తిరిగి స్కిన్ షో జోలికి పోని భామను..…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు…
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సాయి శ్రీనివాస్ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.ఈ హీరో గత ఏడాది తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ లో హీరోగా నటించారు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ…
Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు.
అక్కినేని వారసుడు అయిన అఖిల్ ను హీరో గా లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ చిత్రం తో లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కెట్ ను కూడా ఏర్పడేలా చేశాడు అని చెప్పవచ్చు.. దీంతో అఖిల్ లాంచింగ్ కు వినాయక్ మంచి ఛాయిస్ అని నాగార్జున భావించి ఆ బాధ్యత వినాయక్ చేతిలో…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో భారీ విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది కాకుండా ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్…
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై ఫైనాన్షియర్ శ్రవణ్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోపించంద్ మలినేనితో శ్రీనివాస్ సినిమా ఉంటుందని చెప్పి తనవద్ద రూ.85 లక్షలు తీసుకున్నారని అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణ హాని కూడా ఉందని తెలిపాడు. ఇక ఈ కేసుఫై బెల్లంకొండ…