Amazon Prime Free: చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్ తో పాటు OTT యాప్ ల సభ్యత్వాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే., OTT యాప్ ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్లు చాలా తక్కువ. ఇకపోతే జియో, ఎయిర్టెల్, విఐ లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్ లను తీసుకొచ్చాయి. రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా చూడగలరు. మరి ఈ 3 కంపెనీలు ఏ ప్లాన్స్ ను అందిస్తున్నాయో…
Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన మూడు డేటా ప్లాన్ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79,…
భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు.
VI Recharge : జియో, ఎయిర్టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు…
Airtel Annual Plan Hikes from July 3rd: ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారు భారీగా ఆదా…
Airtel: టెలికాం సంస్థలు వరసగా తమ రీఛార్జ్ టారిఫ్ ధరల్ని పెంచుతున్నాయి. గురువారం జియో రీఛార్జ్ రేట్లను పెంచగా, తాజా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. శుక్రవారం మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం.
Airtel Rs 279 Prepaid Plan Details: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్టెల్’ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలి కాలంలో ‘రిలియన్స్ జియో’ నుంచి ఎదురవవుతున్న పోటీ కారణంగా.. నిత్యం కొత్త ప్లాన్ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.279తో ప్రీపెయిడ్ ప్లాన్ను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. వెబ్సైట్, మొబైల్ యాప్లో రీఛార్జ్కు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా…
ఎయిర్టెల్ నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చేసింది. మిగతా రంగాలకు ధీటుగా కొత్త ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిటిడీ ఏకంగా 35 రోజులు కావడం విశేషం.
ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదారులను కోల్పోయిందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు.