Airtel Palns Hike: ఎయిర్టెల్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. పెరిగిన మూడు ప్లాన్ల ధరలు!
- ఎయిర్టెల్ యూజర్లకు మరో షాక్
- పెరిగిన మూడు డేటా ప్లాన్ల ధరలు
- 181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన మూడు డేటా ప్లాన్ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79, రూ.181, రూ.301 డేటా ప్యాక్ల ధరను కంపెనీ పెంచింది.
Rs 79 Plan Hike:
ఎయిర్టెల్ రూ.79 డేటా ప్లాన్ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరపై రూ.20 పెంచడంతో ఇప్పుడు రూ.99కి అందుబాటులో ఉంది. ఈ డేటా ప్లాన్ కస్టమర్లకు ప్రతిరోజూ 20జీబీ డేటాను అందిస్తుంది.
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Rs 181 Plan Hike:
ఎయిర్టెల్ తన రూ.181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది. దాంతో ఈ ప్లాన్ ధర రూ.211కు చేరింది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. రోజుకు 1GB డేటాను పొందుతారు. రెగ్యులర్ ప్లాన్ డేటాతో పాటు అదనంగా 1జీబీ డేటా అవసరమైన వారు ఈ ప్లాన్ వాడుతున్నారు.
Also Read: Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Rs 301 Plan Hike:
రూ.301 డేటా ప్లాన్పై రూ.60 పెరిగింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ.361గా ఉంది. ఈ ప్లాన్లో కస్టమర్లు 50జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. బేస్ ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ 50జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ మార్పులతో ఎయిర్టెల్ యూజర్లపై మరింత భారం పడింది.
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..