Tiger Fear: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పిప్పల్ కోటి కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో పులి కనిపించింది. దీంతో ఓ వాహన డ్రైవన్ పులి ని సెల్ ఫోన్ లో వీడియో తీసి…
ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళకు ఆమద్య స్వైన్ ప్లూ నిర్ధారణ కాగా తాజాగా మరో రెండు స్వైన్ ప్లూ కేసులు నమోదు అయినట్లు రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. రామ్ నగర్ కు చెందిన వ్యక్తితో పాటు జిల్లా లో మరో వ్యక్తి కి సంబంధించిన శాపింల్స్ పంపించగా ఇద్దరికి స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇటివల వారిద్దరూ…
Swine Flu Case Detected at Adilabad District: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసు కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. రిమ్స్ కు వచ్చిన జ్వరంతో బాధపడుతున్న పేషెంట్కు అనుమానంతో టెస్టులు చేయగా, స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఈనేపథ్యంలో.. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. కాగా చాలా మంది స్వైన్ ఫ్లూ…
వరల్డ్ వాటర్ఫాల్ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే…