Panchayat Staff Under House Arrest: పింఛన్ల కోసం పంచాయతీ సిబ్బంది నిర్బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమకు పింఛన్లు రావడం లేదని, వెంటనే మంజూరు చేయాలని బాధితులు పంచాయతీ ఉద్యోగుల్ని నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లాలో పింఛన్ల కోసం సర్పంచ్, సెక్రటరీని నిర్బంధించారు గ్రామంలోని బాధితులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగాపుర్ లో పింఛన్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. తమకు పింఛన్లు రావడం లేదని సర్పంచి సెక్రటరీని కార్యలయంలోనే నిర్బంధించారు.
Read Also: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు దూల తీరింది.. హైకోర్టు వినూత్న శిక్ష
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఆసరా ఫించన్లు మంజూరు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచితో పాటు, సెక్రటరీని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన కలకలం రేపింది. నాగాపూర్ గ్రామానికి చెందిన ఆసరా పింఛన్లు రాని బాధితులు గత నాలుగు సంవత్సరాల నుండి ఆసర పింఛన్ల కోసం అదికారుల చుట్టూ, సర్పంచ్ చుట్టూ తిరిగినా ఇంతవరకు పింఛన్ రాలేదని, కొత్తగా వచ్చిన లిస్టుల్లోను తమ పేర్లు రాలేదని ఆగ్రహనికి గురయ్యారు.
ఆర్థికంగా ఉన్న వారికి పింఛన్లు వస్తున్నాయని గ్రామపంచాయితీ ముందు ఆందోళన చేపట్టారు..ఈ సందర్బంగా వారికి నచ్చజెప్పేందుకు అక్కడికి వచ్చిన నాగాపూర్ సర్పంచి సునిల్ తో పాటు , పంచాయతీ సెక్రటరీ మనిషా ని గ్రామపంచాయితీ కార్యాలయంలో బాధితులు నిర్బంధించి తలుపుకు తాళం వేసారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆసరా పింఛన్లు రాని వారికి పింఛన్లు మంజూరు చేయాలని సర్పంచ్ సునీల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!