Tammineni Veerabhadram : దేశంలో బీజేపీ విధానాలను ఎండగట్టడమే సీపీఎం లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బీజేపీ విధానాలను ఎండగట్టడమే సీపీఐ పార్టీ లక్ష్యమన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణ వ్యాప్తంగా జన యాత్రలు నిర్వహించిందని, దేశంలో బీజేపీ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కోవడమే కమ్యూనిస్టుల ప్రథమ లక్ష్యమన్నారు. ఎన్నికల ముందు బీజేపీ చేసిన వాగ్దానాలు ఈ తొమ్మిదేళ్లలో ఈ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు బీజేపీ చేస్తుంది ఆయన ఆరోపించారు. లౌకిక విలువలను పునాదులను సైతం పేకలించడానికి ప్రయత్నం చేస్తున్నదని, అతుకల బొంతగ రాజ్యాంగం ఉందని ప్రచారం చేస్తుందన్నారు.
Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
అందుకే మనుధర్మాన్ని తీసుకురావాలని చూస్తోందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ ని చిత్తు చిత్తుగా ఓడించడమే కమ్యూనిస్టు పార్టీల ప్రథమ కర్తవ్యమన్నారు. బీజేపీ హిందువుల అభివృద్ధికి పని చేసే పార్టీ అని, అది తెలుసుకోకుండా బీజేపీ భ్రమలో ఉన్నారు చాలా మందన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందని, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావలిసిన అవసరం ఉందన్నారు. బీఅర్ఎస్ బీజేపీని వ్యతిరేకిస్తోంది కాబట్టే మద్దతు ఇస్తున్నామని, మునుగోడు ఫలితాలు వచ్చాక కమ్యూనిస్టుల ఎత్తుగడలు, ఆలోచనలు అందరికీ అర్ధమయ్యాయన్నారు.
Also Read : Sriramanavami Pooja: శ్రీరామనవమికి చేయవలసిన, చేయకూడని పనులేంటి?
బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీలతో కలిసి ముందుకు పోతామని, తెలంగాణ అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాడినా చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. 4000 మంది కమ్యునిస్టు యోధులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఎర్రజెండాలకు వుందని, అలనాటి చరిత్ర కలిగిన తెలంగాణలో బీజేపీ కాషాయ పార్టీని అడుగు పెట్టనివ్వమన్నారు. ఇప్పటి నుంచి చావైనా, బ్రతుకైనా కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉంటాయని, కలిసి ముందుకు నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!