Home
Breaking News
Breaking News News
-
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
Sandhya Theatre Stampede: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి కమిటల్ బాండ్ ప్రక్రియ నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు ముందు హాజరయ్యారు. అయితే కేసులో ఉన్న ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికి… -
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
Fire Accident: హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు… -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీల్లో ప్రకంపలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్,… -
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
Smartphone Restart Benefits: చాలా మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్లో సమస్య వచ్చినప్పుడే రీస్టార్ట్ చేస్తుంటారు. కానీ టెక్నాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫోన్ సజావుగా పనిచేస్తున్నప్పటికీ వారానికి కనీసం ఒక్కసారైనా రీస్టార్ట్ చేయడం మంచి అలవాటు. ఇది ఫోన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు నిరంతరం ఆన్లోనే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో అనేక యాప్లు, సిస్టమ్ సర్వీసులు, నోటిఫికేషన్లు నిరంతరం పనిచేస్తూ RAM, ప్రాసెసర్పై అదనపు భారం పెడతాయి. ఫోన్ను… -
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
Ammonia Gas Leak : తమిళనాడులో శనివారం రాత్రి ఒక విచారకరమైన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఒక సీఫుడ్ (సముద్ర ఆహార) ప్రాసెసింగ్ యూనిట్లో అకస్మాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 67 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ స్పృహతప్పిన బాధితులను అక్కడున్న సిబ్బంది, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని… -
Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
కరీంనగర్ జిల్లాలో నేడు ఉదయం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయల్దేరింది. అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే బస్సులో షార్ట్సర్క్యూట్… -
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
Ganja Party Busted: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో గంజాయి పార్టీ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్షిప్లోని ఓ నివాస గృహంపై ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో.. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ అతావుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి పార్టీ నిర్వహిస్తున్న… -
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
Iran War: మరోసారి మధ్యప్రాచ్యం రాజుకుంది. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతిదాడులతో రెచ్చిపోతోంది. ఇరాన్ కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భారతీయుడి మరణంపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, అలాగే గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా… -
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న తాజా సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శనివారం నాడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోనార్పూర్లో పర్యటించగా, అక్కడ ఉగ్రరూపం దాల్చిన ఒక గుంపు ఆయనపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ ఆకస్మిక దాడిలో అభిషేక్ బెనర్జీ గాయపడ్డారు.. అభిషేక్ను చుట్టుముట్టిన జనాలు విపరీతంగా రాళ్లు, గుడ్లు విసురుతున్నప్పటికీ భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, ఆయనకు హెల్మెట్… -
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
Pulwama Attack: పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచలనం క్రియేట్ చేశారు. పుల్వామా సూత్రధారి, పాకిస్తాన్కు చెందిన మోస్ట్ వాంటెంట్ ఉగ్రవాది హమ్జాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో బుర్హాన్ హమ్జా మృతదేహం లభ్యమైంది.హమ్జా పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తు్న్నారు. ఉగ్రవాది హమ్జాను కూడా ఇలాగే చంపారు. డాక్టర్గా పిలిచే హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అనేక సార్లు…
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..