Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేవస్థానం శ్రీశైలంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దేవస్థానం. ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్ కార్డు భక్తులకు ఉచితంగా సామూహిక సేవలు ఏర్పాటు చేసింది దేవస్థానం.
దేవస్థానం మొదటిసారిగా ఆర్ధికంగా వెనుకబడిన భక్తుల కోసం ప్రతి నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలకు శ్రీకారం చుట్టింది.
Read Also:Jagapathi Babu: ‘రంగస్థలం’ సర్పంచ్.. పుష్ప 2 లో.. సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ ..?
Also Read
ఈనెల 25 న అరుద్రోత్సవం సందర్భంగా చంద్రావతి కళ్యాణమండపంలో శ్రీస్వామివారి సామూహిక అభిషేకం నిర్వహించనుంది. ప్రతి నెల 250 టికెట్స్ ని శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్ లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది దేవస్థానం. ఉచిత సామూహిక సేవలకు సంబంధించిన టికెట్స్ ని ఈనెల 19 న ఆన్లైన్ లో పెట్టనుంది దేవస్థానం. ఉచిత సామూహిక సేవలలో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్లో తెల్లరేషన్ కార్డుని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని దేవస్థానం పేర్కొంది.
Read Also: Murali Vijay : ఇష్టం లేకున్నా మీ కోసం ఆడాలా?
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..