Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mp Asaduddin Owaisi Made Key Comments Against Bjp On Anant Nag Encounter

Asaduddin Owaisi: భారత్తో పాక్ క్రికెట్ మ్యాచ్కు ముందే బుల్లెట్ల ఆట ముగిసిపోవాలి

Published Date :September 16, 2023 , 5:05 pm
By Rajesh Veeramalla
Asaduddin Owaisi: భారత్తో పాక్ క్రికెట్ మ్యాచ్కు ముందే బుల్లెట్ల ఆట ముగిసిపోవాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్‌కు ముందే ఈ ఆటను ముగించాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ఈ బుల్లెట్ల ఆటను ఆపండని బీజేపీపై విరుచుకుపడ్డారు.

Read Also: Rajasthan: పేపర్ లీక్ కేసులో ఈడీ పట్టు.. ఇద్దరు RPSC అధికారులు అరెస్ట్

ప్రధాని మోడీని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పుల్వామా దాడి జరిగినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారని.. కానీ ఆ తర్వాత కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారన్నారు. ఇప్పుడు అనంత్ నాగ్ ఘటనపై ఎందుకు స్పందిండం లేదు.. ప్రధాని మోడీ ఎందుకు ఉదాసీనంగా మారారని ప్రశ్నించారు.

Read Also: Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?

ఇదిలా ఉంటే.. భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ గురించి ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ కశ్మీర్‌ విధానం విఫలమైందని.. అందుకే ఇక్కడ పాక్‌ ఉగ్రవాదులు బుల్లెట్ల ఆట ఆడుతున్నారని అన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడతారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. అయితే.. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anantnag encounter
  • Asaduddin Owaisi
  • bjp
  • cricket match
  • jammu kashmir

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions